రైతులకు నష్టపరిహారం చెక్కులు అందచేసిన ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి.

Spread the love

సాక్షితహనుమకొండ జిల్లాపరకాల నియోజకవర్గం. : . గత సంవత్సరం కురిసిన వడగండ్ల వానకు పంట నష్టపోయిన రైతులకు నష్టపరిహారం చెక్కులు పంపిణీ కార్యక్రమంలో భాగంగా నియోజకవర్గంలోని దామెర మండలం పులుకుర్తి గ్రామంలోని రైతువేదికలో ఏర్పాటుచేసిన సమావేశంలో రైతులకు చెక్కులు అందచేసిన పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి .*

ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు,బి.ఆర్.ఎస్.నాయకులు,కార్యకర్తలు,రైతులు తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page