జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి పై కడియం శ్రీహరి ఘాటు వ్యాఖ్యలు ప్రభుత్వాన్ని అడ్డుపెట్టుకొని.. వందల కోట్లు సంపాదించిన వ్యక్తి వల్ల రాజేశ్వర్ రెడ్డి వందల కోట్ల ఆస్తులు ఉండొచ్చు కానీ నన్ను విమర్శించే స్థాయి కాదు 104 కోట్ల…
హైదరాబాద్: హనుమకొండ ఆర్డీవోపై సీఎస్ శాంతికుమారికి మంత్రి పొన్నం ప్రభాకర్ ఫిర్యాదు చేశారు. తన ఫోన్కాల్ రికార్డు చేసి ప్రతిపక్ష ఎమ్మెల్యేకు పంపించారని అందులో పేర్కొన్నారు. వెంటనే ఆర్డీవోపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్తో కరవు వచ్చిందంటూ ప్రతిపక్ష నేతలు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని తెలిపారు. పంట నష్టంపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని ఆయన చెప్పారు.
ACB అధికారులు మరోసారి తమ పంజా విసిరారు. ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయనే సమాచారం మేరకు కరీంనగర్ జిల్లా జమ్మికుంట తహశీల్దార్ రజని ఇంట్లో సోదాలు చేపట్టారు. హనుమకొండలోని సుబేదారి KLN రెడ్డి కాలనీలో ఉన్న తహశీల్దార్ బంధువుల ఇళ్లలోనూ ఏకకాలంలో…
*సాక్షిత : తెలంగాణ రాష్ట్ర వేడుకలలో భాగంగా హనుమకొండ జిల్లా మడికొండ పారిశ్రామిక కేంద్రం అవరణలో ఏర్పాటు చేసిన తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక ప్రగతి ఉత్సవం లో ముఖ్య అతిథిగా పాల్గొన్న రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల…
రాజకీయాలకు అతీతంగా ప్రతి ఏటా ఉత్సవాలుదేవుడి పేరుతో రాజకీయాలు చేసే వారిని దూరం పెట్టండిపాలకుర్తిలో ఘనంగా హనుమాన్ శోభాయాత్రశోభాయాత్రలో పాల్గొన్న రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సాక్షితపాలకుర్తి, :పాలకుర్తి…
సాక్షితహుస్నాబాద్ :ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ సిద్దిపేట జిల్లాలోని హుస్నాబాద్లో పర్యటిస్తున్నారు. హుస్నాబాద్ పట్టణంలో పలు అభివృద్ధి నులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు.ఈ కార్యక్రమంలో ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్, ఎమ్మెల్యే సతీశ్ పాల్గొన్నారు.ఐటీ, పురపాలక శాఖ మంత్రి…
సాక్షితహనుమకొండ జిల్లాపరకాల నియోజకవర్గం. : . గత సంవత్సరం కురిసిన వడగండ్ల వానకు పంట నష్టపోయిన రైతులకు నష్టపరిహారం చెక్కులు పంపిణీ కార్యక్రమంలో భాగంగా నియోజకవర్గంలోని దామెర మండలం పులుకుర్తి గ్రామంలోని రైతువేదికలో ఏర్పాటుచేసిన సమావేశంలో రైతులకు చెక్కులు అందచేసిన పరకాల…
వరంగల్ – హనుమకొండ – కాజీపేట లోని ఫాతిమా మాత 70 ఏళ్ళ ఉత్సవాలలో ముఖ్య అతిథిగా పాల్గొన్న రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు *సాక్షిత : ఫాతిమా మాత ను…
హనుమకొండ జిల్లా హనుమకొండ గోపాల్ పూర్ లో బైరి నరేష్ పై అయ్యప్ప భక్తుల దాడి పోలీస్ వెహికిల్ లో ప్రొటెక్షన్ తో వెళ్తున్న నరేష్ ని కిందకు లాగి దేహశుద్ధి గతంలో అయ్యప్ప స్వామి పై వివాదాస్పద వ్యాక్యలు చేసి…