సాక్షిత తిరుపతి : శ్రీనివాస సేతు నిర్మాణ పనులు ఆగష్టు 5వ తేదీకి పూర్తి చేసి భక్తులకు, ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని టీటీడీ ఈవో ఏవి ధర్మారెడ్డి అధికారులను ఆదేశించారు. టీటీడీ పరిపాల భవనంలోని తన ఛాంబర్ లో టీటీడీ, తిరుపతి…
సాక్షితహనుమకొండ జిల్లాపరకాల నియోజకవర్గం. : . గత సంవత్సరం కురిసిన వడగండ్ల వానకు పంట నష్టపోయిన రైతులకు నష్టపరిహారం చెక్కులు పంపిణీ కార్యక్రమంలో భాగంగా నియోజకవర్గంలోని దామెర మండలం పులుకుర్తి గ్రామంలోని రైతువేదికలో ఏర్పాటుచేసిన సమావేశంలో రైతులకు చెక్కులు అందచేసిన పరకాల…