సీఎం రిలీఫ్ ఫండ్ (CMRF) చెక్కులు పంపిణీ..

20 మంది లబ్ధిదారులకు రూ..21.40 లక్షలు పంపిణీ..*-నరసరావుపేట నియోజకవర్గ శాసనసభ్యులు డా౹౹గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి ..నరసరావుపేట నియోజకవర్గంలో పలువురికి మంజూరైన ముఖ్యమంత్రి సహాయనిధి (CMRF) చెక్కులను నరసరావుపేట నియోజకవర్గ శాసనసభ్యులు డా౹౹గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి చేతుల మీదుగా అందజేశారు. నరసరావుపేట లోని…

జనసేన క్రియాసీలక కార్యకర్తలకు నేడు చెక్కులు పంపిణీ చేయనున్న పవన్ కల్యాణ్

రోడ్డు ప్రమాదాలలో ప్రాణాలు కోల్పోయిన కార్యకర్తల కుటుంబాలకు అండగా ఉండేందుకు పార్టీ తరపున ఆర్థిక సహాయం అందచేస్తున్న పవన్ కళ్యాణ్. నేడు కృష్ణా,ప్రకాశం జిల్లాల్లోని 14 మంది కార్యకర్తల కుటుంబాలకు కేంద్ర కార్యాలయంలో ఆర్థిక సహాయం అందచేయనున్న పవన్ కళ్యాణ్.

సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గ పరిధిలోని లబ్ధిదారులకు బీసీ బందు, మైనార్టీ బందు, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు

సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గ పరిధిలోని లబ్ధిదారులకు బీసీ బందు, మైనార్టీ బందు, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు, జీవో నెంబర్ 58, 59 లబ్ధిదారులకు పట్టాలను పంపిణీ చేసిన రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు.…

సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ సునితా లక్ష్మారెడ్డి

సీఎంఆర్ఎఫ్ తో ప్రభుత్వం పేదలకు ఆర్థిక భరోసా.. పేదల ఆరోగ్యానికి సంజీవని సీఎంఆర్ఎఫ్ ఆపదలో అపన్న హస్తం సీఎంఆర్ఎఫ్ : సునితాలక్ష్మారెడ్డి వివిధ అనారోగ్య కారణాలతో చికిత్స అనంతరం సీఎంఆర్ఎఫ్ కు రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ సునితాలక్ష్మారెడ్డి కి…

కళ్యాణ లక్ష్మీ, షాదీ ముబారయ్ మరియు బీసీ బంధు చెక్కులు పంపిణీ చేసిన ఆదిలాబాద్ జడ్పీ చైర్మన్ జనార్ధన్ రాథోడ్

మహిళలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ అమ్మాయిల పెళ్లిళ్లు తల్లిదండ్రులకు భారం కాకూడదని సీఎం కేసీఆర్ కుటుంబ పెద్దగా కల్యాణ లక్ష్మీ పథకం ప్రవేశ పెట్టారని జడ్పీ ఛైర్మన్ జనార్ధన్ రాథోడ్ గారన్నారు. తహసీల్దారు కార్యాలయంలో…

బొల్లారం లబ్ధిదారులకు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి చేతుల మీదుగా బీ.సీ బంధు చెక్కులు పంపిణీ

సాక్షిత : బొల్లారం మున్సిపాలిటీకి చెందిన ఐదు మంది లబ్ధిదారులకు తెలంగాణ ప్రభుత్వం ద్వారా మంజూరైన లక్ష రూపాయల(1,00,000/-) ఆర్థిక సాయాన్ని గ్రాంటు రూపంలో ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి అందజేశారు. పటాన్చెరువు పట్టణంలోని జి.ఎం.ఆర్ కన్వెన్షన్ సెంటర్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో…

కల్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేసిన మంత్రి పువ్వాడ.

34 చెక్కులకు గానూ రూ.34.03లక్షల చెక్కులు పంపిణీ.నేటి వరకు నియోజకవర్గంలో 8460 చెక్కులకు గాను 79.67 కోట్ల పంపిణి.సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్: రాష్ట్ర ప్రభుత్వం పేదింటి అడబిడ్డల కుటుంబాల్లో వెలుగులు నింపాలనే సంకల్పంతో కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలను ప్రవేశపెట్టారని…

బాధితులకు ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులు పంపిణీ.

నియోజకవర్గంలో పలు ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న పలువురు బాధితులకు ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను రాష్ట్ర ప్రభుత్వవిప్, శాసనసభ్యులు సామినేని ఉదయభాను అందజేశారు. జగ్గయ్యపేట మండలం షేర్ మహమ్మద్ పేట గ్రామం నందు గత రాత్రి జరిగిన కార్యకర్తల ఆత్మీయ సమావేశం కార్యక్రమంలో…

సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు మరియు ఎల్ఓసిలను లబ్దిదారులకు అందజేసిన శంభీపుర్ క్రిష్ణ

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం శంభీపూర్ లోని కార్యాలయంలో 27 మంది లబ్ధిదారులకు రూ.13,52,000/- విలువ చేసే సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు మరియు ఎల్ఓసిలను ప్రభుత్వ విప్, మేడ్చల్ జిల్లా అద్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు సహకారంతో ప్రభుత్వం ద్వారా మంజూరు చేయించడం…

అరవై మూడు లక్షల తొంబై ఏడు వేల ఆరు వందల రూపాయల CMRF చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

సాక్షితపెద్దపల్లి నియోజకవర్గం* : పెద్దపల్లి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో CMRF చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే దాసరి.*పెద్దపల్లి నియోజకవర్గంలోని 150 మంది లబ్ధిదారులకి CMRF ద్వారా 63,97,600/- రూపాయల చెక్కులను ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి అందజేయడం జరిగింది.ఎమ్మెల్యే మాట్లాడుతూ పేద…

You cannot copy content of this page