సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గ పరిధిలోని లబ్ధిదారులకు బీసీ బందు, మైనార్టీ బందు, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు

Spread the love

సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గ పరిధిలోని లబ్ధిదారులకు బీసీ బందు, మైనార్టీ బందు, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు, జీవో నెంబర్ 58, 59 లబ్ధిదారులకు పట్టాలను పంపిణీ చేసిన రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు. హాజరైన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, శాసన మండలి మాజీ చైర్మన్ భూపాల్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే సత్యనారాయణ, జిల్లా కలెక్టర్ శరత్, నియోజకవర్గ ప్రజాప్రతినిధులు.

Related Posts

You cannot copy content of this page