వాలంటీర్ల వ్యవస్థపై చంద్రబాబు మొదటి నుంచి కక్ష కట్టారని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. వాలంటీర్ల వ్యవస్థను దెబ్బతీయడానికి చంద్రబాబు కుట్రలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సిటిజన్ ఫర్ డెమొక్రసీలో ఉండేది చంద్రబాబు మనుషులే అని…
వైఎస్సార్ చేయూత పథకం ద్వారా 4విడతల్లో కలిపి 48 కోట్ల 84 లక్షల రూ అందజేయడం జరిగింది – యువనేత ఉదయం 10:00 గంటలకు, శ్రీకాకుళం, గార మండలం,ఏర్పాటు చేసిన 4వ విడత వైఎస్సార్ చేయూత కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన…
వర్ధన్నపేట మండల కేంద్రము లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం నందు జిల్లా షెడ్యూల్ కులాల సేవా సహకార సంఘం వారి ఆధ్వర్యంలో సుమారు 18మందికి వివిధ రంగాల ద్వారా లబ్ధి పొందిన సబ్సిడీ చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేసిన వర్ధన్నపేట శాసనసభ్యులు…
జుజ్జూరు గ్రామంలో మండల స్థాయిలో వైయస్ఆర్ పెన్షన్లను లబ్ధిదారులకు అందజేసిన MLA డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు .. అవ్వ తాతలకు అండగా జగనన్న ప్రభుత్వం.. సామాజిక పింఛన్ రూ.3 వేలకు పెంపు : MLA డాక్టర్ మొండితోక జగన్…
సీఎం సహాయ నిధి చెక్కును లబ్ధిదారులకు అందజేసిన ఎమ్మెల్యే తనయుడు బండ్ల సాయి సాకేత్ రెడ్డి గద్వాల జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గద్వాల మండలం వీరాపురం గ్రామానికి చెందిన లబ్దిదారులు మాస్టర్ ప్రవీన్ C/o లక్ష్మన్నకి చికిత్స నిమిత్తం…
వైద్య ఖర్చుల భారం నిరుపేదలపై పడకుండా ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఆర్థిక భరోసా : MLA డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు .. ఆరుగురు లబ్ధిదారులకు రూ.9.70 లక్షలు మంజూరు.. పరిటాల గ్రామానికి చెందిన సయ్యద్ ఖాదర్ కు…
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బతుకమ్మ పర్వదినం సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ ఆడపడుచులకు సారె గా అందించిన బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమంలో భాగంగా హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని రాం నరేష్ నగర్ లో లబ్ధిదారులకు బతుకమ్మ చీరలను పంపిణి…
58 జీఓ లో బాగంగా రాజోలి మండలం పెద్ద తాండ్ర పాడు గ్రామానికి 11 మంది లబ్ధిదారులకు ఇండ్ల స్థలాల పట్టాలు మరియు వడ్డేపల్లి మున్సిపాల్టీ పరిధిలోని 10 మంది లబ్ధిదారులకు ఇండ్ల స్థలాల పట్టాలు పంపిణీ చేశారు.. కళ్యాణ లక్ష్మీ,షాది…
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గ పరిధిలోని లబ్ధిదారులకు బీసీ బందు, మైనార్టీ బందు, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గ పరిధిలోని లబ్ధిదారులకు బీసీ బందు, మైనార్టీ బందు, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు, జీవో నెంబర్ 58, 59 లబ్ధిదారులకు పట్టాలను పంపిణీ చేసిన రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు.…
ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణం SC BC కాలనీ డ్వాక్రా బజార్ లో… “వైఎస్సార్ ఫించన్ కానుకా ” నూతనముగా మంజూరు చేయబడిన 429మంది లబ్ధిదారులకు ఫించన్ల నగదు పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని లబ్ధిదారులకు ఫించన్ పంపిణీ చేసిన…