సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు మరియు ఎల్ఓసిలను లబ్దిదారులకు అందజేసిన శంభీపుర్ క్రిష్ణ

Spread the love

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం శంభీపూర్ లోని కార్యాలయంలో 27 మంది లబ్ధిదారులకు రూ.13,52,000/- విలువ చేసే సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు మరియు ఎల్ఓసిలను ప్రభుత్వ విప్, మేడ్చల్ జిల్లా అద్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు సహకారంతో ప్రభుత్వం ద్వారా మంజూరు చేయించడం జరిగింది. ఈ చెక్కులను శంభీపూర్ కార్యాలయంలో లబ్దిదారులకు అందజేసిన కుత్బుల్లాపూర్ నియోజకవర్గ బీఅర్అస్ నేత, కౌన్సిలర్ శంభీపుర్ క్రిష్ణ . ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులు, తదితరులు పాల్గొన్నారు

Related Posts

You cannot copy content of this page