మృతుల కుటుంబాలకు రూ. 14 లక్షల నష్టపరిహారం… ఎమ్మెల్యే దాసరి

Spread the love

The families of the deceased will be given Rs. 14 lakh compensation… MLA Dasari

మృతుల కుటుంబాలకు రూ. 14 లక్షల నష్టపరిహారం… ఎమ్మెల్యే దాసరి

*
సాక్షితపెద్దపల్లి నియోజకవర్గం* : రాజధాని ఎక్స్ ప్రెస్ రైలు ఢీకొని ముగ్గురు మృతి చెందారని బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి పేర్కొన్నారు. బుధవారం మృతుల కుటుంబాలను పరామర్శించి ఓదార్చారు.

అనంతరం కాంట్రాక్టర్ తో ఐదు గంటల పాటు సుదీర్ఘంగా చర్చించి పెద్దకల్వల, నర్సాపూర్ కు చెందిన మృతులు పెగడ శ్రీనివాస్, వేణుల కుటుంబాలకు ఒక్కో కుటుంబానికి 13.50 లక్షల రూపాయల నష్టపరిహారం, దహన సంస్కారాలకు 50 వేల రూపాయలు ఇచ్చేలా ఒప్పించామన్నారు,ఈ కార్యక్రమంలో ఎంపీపీ బండారి స్రవంతి-శ్రీనివాస్,జడ్పీటీసీ బండారి రామ్మూర్తి, తెరాస ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.*

Related Posts

You cannot copy content of this page