రోజు రోజుకి డీలా పడిపోతున్న కళ్యాణదుర్గం టిడిపి..స్పీడ్ పెంచిన ఉమామహేశ్వర నాయుడు…

ఎన్నికల రోజులు దగ్గర పడే కొద్ది ఉమామహేశ్వర నాయుడు ఆధ్వర్యంలో కళ్యాణదుర్గం టిడిపి నుంచి చేరికలు భారీ ఎత్తున ఊపందుకున్నాయి.26-04-2024 న అనంతపురం జిల్లా, కళ్యాణదుర్గం నియోజకవర్గ వైసిపి క్యాంపు కార్యాలయంలో కళ్యాణదుర్గం రూరల్ మండలం మానిరేవు గ్రామానికి చెందిన 12…

పెత్తందారికి ప్రజాస్వామ్యవాదికి జరుగుతున్న యుద్ధం: ఉమామహేశ్వర నాయుడు

రాబోవు సార్వత్రిక ఎన్నికల్లో పెత్తందారికి ప్రజాస్వామ్యవాదికి జరుగుతున్న యుద్ధంలో ప్రజలు ఎటువైపు నిలబడతారో ఆలోచించుకోవాలి కళ్యాణదుర్గం వైసీపీ నేత మాదినేని ఉమామహేశ్వర నాయుడు పేర్కొన్నారు. 20-04-2024 న అనంతపురం జిల్లా,కళ్యాణదుర్గం నియోజకవర్గం, సెట్టూరు మండలం, చిన్నంపల్లి, బొచ్చుపల్లి, కైరేవు గ్రామాలలో ఎన్నికల…

బీసీల అభివృద్ధి, సంక్షేమం టిడిపి తోనే సాధ్యం; ఉమామహేశ్వర నాయుడు

బీసీల అభివృద్ధి ,సంక్షేమం టిడిపి తోనే సాధ్యమని కళ్యాణదుర్గం నియోజకవర్గ టిడిపి ఇంచార్జ్ మాదినేని ఉమామహేశ్వర నాయుడు అన్నారు. 06-02-2024 న అనంతపురం జిల్లా, కళ్యాణదుర్గం నియోజకవర్గ కేంద్రంలో కళ్యాణదుర్గం రూరల్ మరియు మున్సిపాలిటీ పరిధిలో జిల్లా బీసీ సెల్ అధ్యక్షుడు…
Whatsapp Image 2024 01 19 At 1.48.25 Pm

ఉమామహేశ్వర ఆలయంలో మైనార్టీ మహిళల ప్రత్యేక పూజలు

అచ్చంపేట:-నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గం నల్లమల్ల కొండలపై వెలసిన ఉమామహేశ్వర క్షేత్రం బ్రహ్మోత్సవాలు కొనసాగుతున్నాయి. అలాగే రంగాపూర్ జాతర సందర్భంగా మైనార్టీ మహిళలు రంగాపూర్ గ్రామంలోని నిరంజన్ షావలి దర్గాలో పూజలు చేసి అనంతరం కొండపై వెలసిన శ్రీశైల ఉత్తర…

దేవినేని ఉమామహేశ్వర రావు కామెంట్స్

దేవినేని ఉమామహేశ్వర రావుతెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీమంత్రి కామెంట్స్: 24 రోజులుగా రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఏ తప్పు చేయకుండా ఎటువంటి ఆధారాలు లేకుండా నిందారోపణతో చంద్రబాబు గారిని నిర్భందించి కక్షపూరిత కుట్రపూరిత వైఖరితో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం…

కొంపల్లి మున్సిపాలిటీ లోని ఉమామహేశ్వర కాలనీ, వరదల వల్ల నష్టపోయిన బాధిత కుటుంబాలకు నష్టపరిహారం

సాక్షిత :కొంపల్లి మున్సిపాలిటీ లోని ఉమామహేశ్వర కాలనీ, వరదల వల్ల నష్టపోయిన బాధిత కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించాలని మరియు అపర్ణ పామ్ గ్రూవ్, దూలపల్లి లలో నెలకొన్న సమస్యలు పరిష్కారం చేయాలని కోరుతూ మాజీ ఎమ్మెల్యే, బీజేపీ రాష్ట్ర నాయకుడు కూన…

చంద్రబాబు నాయుడు తోనే రాష్ట్రాభివృద్ధి: ఉమామహేశ్వర నాయుడు…

ముఖ్యమంత్రి జగన్ రెడ్డిని ఇంటికి పంపి అన్ని విధాల దెబ్బతిన్న మన రాష్ట్రానికి అన్ని విధాల ముందుకు తీసుకెళ్లడానికి చంద్రబాబు నాయుడు ని తిరిగి ముఖ్యమంత్రిగా చేసుకుందామని అనంతపురం జిల్లా, కళ్యాణదుర్గం నియోజకవర్గ టీడీపీ ఇంచార్జ్ మాదినేని ఉమామహేశ్వర నాయుడు పిలుపునిచ్చారు.…

You cannot copy content of this page