జైపూర్ మండలం వేలలా గట్టు మల్లన్న ఆలయానికి పోటెత్తిన భక్తులు

సాక్షిత మంచిర్యాల జిల్లా : గోదావరి లో పుణ్యస్నానాలు ఆచరించి మొక్కులు చెల్లించు కుంటున్న భక్తులు. కుటుంబ సమేతంగా గట్టు మల్లన్న ను దర్శించుకొని ప్రత్యేక పూజలు చేసిన చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, సతీమణి గడ్డం సరోజ, కుమారుడు కాంగ్రెస్…

చేవెళ్ల: ఆలయానికి వచ్చే భక్తులు కనీస జాగ్రత్తలు పాటించాలి: సీఐ లక్ష్మారెడ్డి

సాక్షిత శంకర్‌పల్లి: మహాశివరాత్రి సందర్భంగా చేవెళ్లలోని శ్రీ బాలాజీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి వచ్చే భక్తులు కనీస జాగ్రత్తలు పాటించాలని సీఐ లక్ష్మారెడ్డి అన్నారు. ఈ సందర్భంగా సీఐ లక్ష్మారెడ్డి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ క్యూ లైన్ పాటించి స్వామివారిని…
Whatsapp Image 2024 01 30 At 4.18.11 Pm

రాజన్న ఆలయానికి పోటెత్తిన భక్తులు

90 వేల మంది రాక.. దర్శనానికి 8 గంటలువేములవాడ: వేములవాడ రాజన్న ఆలయం సోమవారం భక్తులతో కిక్కిరిసిపోయింది. సుమారు 90 వేల మంది స్వామిని దర్శించుకున్నట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. దర్శనానికి 8 గంటలు పట్టింది. ఆదివారమే వేములవాడ చేరుకున్న భక్తులు…
Whatsapp Image 2024 01 30 At 11.14.15 Am

యాదాద్రి ఆలయానికి భారీగా ఆదాయం

యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థాన హుండీకి భారీగా ఆదాయం వచ్చింది. గత 25 రోజుల్లో యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి వారి హుండీకి నగదు రూపంలో రూ. 2,32,22,689 ఆదాయం వచ్చింది. కానుకల రూపంలో 230 గ్రాములు బంగారం, 4…
Whatsapp Image 2024 01 29 At 5.45.57 Pm

ఐటి శాఖ మంత్రి శ్రీధర్ బాబు కు మరకత సోమేశ్వర ఆలయానికి ఆహ్వానించిన దయాకర్ రాజు

శంకర్‌పల్లి మండల పరిధిలోని చందిప్ప గ్రామ శివారులో గల 11 వ శతాబ్దానికి చెందిన మరకత సోమేశ్వర ఆలయానికి ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబును ఆల్ ఇండియా ప్రచార కమిటీ చైర్మన్ దయాకర్ రాజు సచివాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి ఆహ్వానించారు.…
Whatsapp Image 2024 01 22 At 12.07.22 Pm

అయోధ్య ఆలయానికి చేరుకున్న జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్

ఆలయానికి హీరో విశ్వక్యేన్ కుటుంబ సభ్యులతో కలిసి విచ్చేశారు

దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచిన శ్రీ జ్ఞాన ప్రసూనాంబికా దేవి సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి అమ్మవార్ల దర్శనార్థమైఆలయానికి హీరో విశ్వక్యేన్ కుటుంబ సభ్యులతో కలిసి విచ్చేశారు. శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి* దేవస్థానం పాలకమండలి చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు *స్వాగతం పలికి ప్రత్యేక…

శ్రీ షిరిడి సాయిబాబా ఆలయానికి భూమి పూజ

Bhumi Puja to Sri Shirdi Sai Baba Temple శ్రీ షిరిడి సాయిబాబా ఆలయానికి భూమి పూజ శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలంలోని వి.ఎన్ పురం పంచాయతీ సూరాపురం గ్రామంలోని సాయి నగర్ కాలనీలో సాయి బాబా ఆలయానికి భూమిపూజ…

స్వామి ఆలయానికి మరో బంగారు సింహాసనం

యాదగిరిగుట్ట: యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయానికి మరో బంగారు సింహాసనం వచ్చింది. హైదరాబాద్‌కు చెందిన భక్తుడు దీన్ని బహూకరించాడు. ముఖ మండపంలోని ఉత్సవమూర్తుల కోసం ఇప్పటికే ఒక బంగారు సింహాసనాన్ని ఓ భక్తుడు అందజేశారు. తాజాగా మరో సిం­హా­స­­నాన్ని దాత ఇచ్చాడు. ఈ…

You cannot copy content of this page