జైపూర్ మండలం వేలలా గట్టు మల్లన్న ఆలయానికి పోటెత్తిన భక్తులు

Spread the love

సాక్షిత మంచిర్యాల జిల్లా : గోదావరి లో పుణ్యస్నానాలు ఆచరించి మొక్కులు చెల్లించు కుంటున్న భక్తులు.

కుటుంబ సమేతంగా గట్టు మల్లన్న ను దర్శించుకొని ప్రత్యేక పూజలు చేసిన చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, సతీమణి గడ్డం సరోజ, కుమారుడు కాంగ్రెస్ యువ నాయకుడు గడ్డం వంశీకృష్ణ.
ఎమ్మెల్యే వివేక్ నిలువెత్తు తులాభారం వేసి మొక్కులు సమర్పణ
తీర్థ ప్రసాదాలు అందజేసి శాలువాతో సత్కరించిన ఆలయ కమిటీ సభ్యులు,అర్చకులు

కోరిన కోరికలు తీర్చే దేవుడు గట్టు మల్లన్న…ఇక్కడి ఈ ప్రాంత ప్రజలు ఆరాధ్య దైవంగా కొలుస్తారు
ప్రతి సంవత్సరం ఈ జాతరకు మూడు నుంచి నాలుగు లక్షల మంది వచ్చి మొక్కులు చెల్లించుకుంటారు

ఎమ్మెల్యే ఈ జాతరకు వచ్చే భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించడానికి విశాఖ ట్రస్ట్ సేవలు అందిస్తుంది..ఇప్పటికే చాలా చోట్ల బోర్లు వేశాం

ఇక్కడ ప్రాంత ప్రజలు ఆలయానికి రోడ్లు వెలయాలని అడుగుతున్నారు తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం తో మాట్లాడి రోడ్లు వేసి,మంచి నీటి కోసం సకల సౌకర్యాలు కల్పించేలా కృషి చేస్తా.
భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా కాలి నడకన నడుచుకుంటూ వచ్చాము
అందరూ కార్ల లో కాకుండా వీలైనంత కాలి నడకన వస్తె భక్తులకు ఇబ్బంది ఉండదు

Related Posts

You cannot copy content of this page