తెలంగాణలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రికి భక్తులు పోటెత్తారు. ఇవాళ ఆదివారం కావడంతో.. రాష్ట వ్యాప్తంగా నలుమూలల నుంచి భారీగా తరలివ చ్చారు. ఈ క్రమంలో ఇవాళ తెల్ల వారుజాము నుంచే స్వామి వారి దర్శనానికి క్యూలైన్లో భక్తులు నిలబడి ఉన్నారు. ఉచిత…
సాక్షిత : శివరాత్రి శుభాకాంక్షలు తెలిపిన పచ్చిపాల రాధాకృష్ణారెడ్డి శివనామ స్వరముతో మారు మోగిన శివాలయం మహాశివరాత్రి సందర్భంగా శివయ్యకు పూజలు చేసి, శివనామ స్వరముతో దర్శించుకున్న పచ్చిపాల రాధాకృష్ణారెడ్డి, రుద్రాక్షల దండతో రాదన్నను ఆశీర్వదించినపెద్ద పూజారి విశ్వనాథం సుబ్బయ్య శాస్త్రి,…
సాక్షిత మంచిర్యాల జిల్లా : గోదావరి లో పుణ్యస్నానాలు ఆచరించి మొక్కులు చెల్లించు కుంటున్న భక్తులు. కుటుంబ సమేతంగా గట్టు మల్లన్న ను దర్శించుకొని ప్రత్యేక పూజలు చేసిన చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, సతీమణి గడ్డం సరోజ, కుమారుడు కాంగ్రెస్…
90 వేల మంది రాక.. దర్శనానికి 8 గంటలువేములవాడ: వేములవాడ రాజన్న ఆలయం సోమవారం భక్తులతో కిక్కిరిసిపోయింది. సుమారు 90 వేల మంది స్వామిని దర్శించుకున్నట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. దర్శనానికి 8 గంటలు పట్టింది. ఆదివారమే వేములవాడ చేరుకున్న భక్తులు…
తెలంగాణ రాష్ట్రంలో ప్రముఖ శైవక్షేత్రం వేములవాడ భక్తజన సంద్రమైంది సోమవారం కావడంతో రాజన్న సన్నిధికి భక్తులు పోటెత్తారు. రాజ రాజేశ్వరుడి దర్శనానికి పెద్దసంఖ్యలో భక్తులు క్యూ లైన్లలో వేచిఉన్నారు దీంతో రాజన్న దర్శనానికి నాలుగు గంటల సమయం పడుతున్నది. అయోధ్య బాలరాముడి…
శబరిమల సన్నిధానం నేటికీ రద్దీగా ఉంది. గతంతో పోలిస్తే రద్దీ ఎక్కువగా ఉంది. ఈ హడావిడిలో ఓ అయ్యప్ప భక్తుడు కుప్పకూలి మృతి చెందాడు. తమిళనాడు మధురైకి చెందిన రామగురు అనే వ్యక్తి మృతి చెందాడు. అతనికి 37 సంవత్సరాలు. శరంకుతి…
పటన్ చెరు గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగుర బోతోంది : కాట శ్రీనివాస్ గౌడ్ సాక్షిత : *పటాన్ చెరు నియోజకవర్గం రామచంద్రాపురం లోని సండే మార్కెట్ వద్ద 112 డివిజన్ ఈశ్వర్ సింగ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభకు…
కరీంనగర్ జిల్లా.జమ్మికుంట. దృవీకరణ కోసం పోటెత్తిన జనం. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బీ సి కులవృత్తులు, చేతి వృత్తులకురాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన లక్ష రూపాయల ఆర్థిక సహాయం కోసం ఈ నెల 20వ తేదీ లోగా ధరకాస్తు చేసుకోవాలని…
Crowd flocked to Minister Kakani’s program during his visit to Prabhagiripatnam ప్రభగిరిపట్నం పర్యటనలో మంత్రి కాకాణి కార్యక్రమానికి పోటెత్తిన జనం” సాక్షిత : కాకాణి వెంట అప్యాయంగా గ్రామమంతా పర్యటించిన స్థానిక ప్రజలు.అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించేందుకు “ఒక్క…
Shivji Nagar Umarudra Koteswara Temple thronged with devotees భక్తులతో పోటెత్తిన శివాజీ నగర్ ఉమారుద్ర కోటేశ్వర ఆలయం….ఆలయాల్లో మార్మోగిన శివనామస్మరణ మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని శనివారం శ్రీకాకుళం జిల్లా పలాస కాశీబుగ్గలో గల శివాజీ నగర్ లో శ్రీ…