శివరాత్రి సందర్భంగా తెల్లవారుజాము నుంచే పోటెత్తిన భక్త జనం

Spread the love

సాక్షిత : శివరాత్రి శుభాకాంక్షలు తెలిపిన పచ్చిపాల రాధాకృష్ణారెడ్డి

శివనామ స్వరముతో మారు మోగిన శివాలయం

మహాశివరాత్రి సందర్భంగా శివయ్యకు పూజలు చేసి, శివనామ స్వరముతో దర్శించుకున్న పచ్చిపాల రాధాకృష్ణారెడ్డి, రుద్రాక్షల దండతో రాదన్నను ఆశీర్వదించినపెద్ద పూజారి విశ్వనాథం సుబ్బయ్య శాస్త్రి, అనంతరం వారు మాట్లాడుతూ 1000 సంవత్సరాలు చరిత్ర ఉన్న ఈ శివాలయం కోరికల్ని తీర్చే ఆ కైలాసుడు భక్తిశ్రద్ధలతో ఎవరైతే శివనామ స్వరముతో ఆయన మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాడు వారు అనుకున్నవన్నీ నెరవేరుతాయని చరిత్ర ఉంది దేవాలయానికి తెల్లవారుజామున నాలుగు గంటల నుంచి భక్తులతో రద్దీ పెరిగింది వచ్చిన ప్రతి ఒక్కరికి తీర్థప్రసాదాలు అందించడం కూడా జరిగింది ఎవరికి ఏ లోటు లేకుండా కమిటీ వారు ఏర్పాటు చేశారు కోవూరు మండల ప్రజలందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేశారు. వారితోపాటు చైర్మన్ బండ్ల సురేష్, పాటూరు మోహన్ ఉన్నారు.

Related Posts

You cannot copy content of this page