దుబ్బాక బాలాజీ ఆలయంలో కోటి తలంబ్రాల దీక్ష 100మంది భక్తులకు పైగా పాల్గొన్నారు. లక్షల మంది భాగస్వాములవుతున్న కోటి తలంబ్రాల దీక్ష. ప్రతి గ్రామంలోనూ, ప్రతి వాడలోను ఓ యజ్ఞంలా సాగుతున్న భద్రాచల గోటి తలంబ్రాల కార్యక్రమం శ్రీరామకోటి భక్త సమాజం…
సాక్షిత : శివరాత్రి శుభాకాంక్షలు తెలిపిన పచ్చిపాల రాధాకృష్ణారెడ్డి శివనామ స్వరముతో మారు మోగిన శివాలయం మహాశివరాత్రి సందర్భంగా శివయ్యకు పూజలు చేసి, శివనామ స్వరముతో దర్శించుకున్న పచ్చిపాల రాధాకృష్ణారెడ్డి, రుద్రాక్షల దండతో రాదన్నను ఆశీర్వదించినపెద్ద పూజారి విశ్వనాథం సుబ్బయ్య శాస్త్రి,…
శంకర్పల్లి మండలంలోని రావులపల్లి కలాన్ లో గల మార్కండేయ స్వామి దేవాలయంలో 12వ వార్షికోత్సవ బ్రహ్మోత్సవములు ఘనంగా జరిగాయి స్వామివారికి ఉదయం పుణ్యవచనం అఖండ దీపారాధన గణపతి పూజ నవగ్రహ పూజ మరియు గణపతి హోమం నిర్వహించారు తదుపరి రుద్రాభిషేకం అలంకరణ…
MLA who participated in Mandal Pooja of Bhakta Abhayanjaneya Swamy Temple… భక్త అభయాంజనేయ స్వామి ఆలయ మండల పూజలో పాల్గొన్న ఎమ్మెల్యే… కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, చింతల్ 128 డివిజన్ పరిధిలోని శ్రీ సాయి కాలనీలో గల భక్త…