అధికారుల నిర్లక్ష్యం కన్ఫ్యూజన్ లో భక్తులు

వేములవాడ:దక్షిణ కాశీగా పేరు గాంచిన వేములవాడ శ్రీ రాజరాజే శ్వర స్వామి మహాశివరాత్రి ఉత్సవాలకు ఆలయ అధికారులు సుమారు మూడు కోట్లు ఖర్చు పెట్టి భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు చేపట్టారు. కానీ ఆలయంలోని ఇంజ నీరింగ్ శాఖ అధికారులు…

జైపూర్ మండలం వేలలా గట్టు మల్లన్న ఆలయానికి పోటెత్తిన భక్తులు

సాక్షిత మంచిర్యాల జిల్లా : గోదావరి లో పుణ్యస్నానాలు ఆచరించి మొక్కులు చెల్లించు కుంటున్న భక్తులు. కుటుంబ సమేతంగా గట్టు మల్లన్న ను దర్శించుకొని ప్రత్యేక పూజలు చేసిన చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, సతీమణి గడ్డం సరోజ, కుమారుడు కాంగ్రెస్…

చేవెళ్ల: ఆలయానికి వచ్చే భక్తులు కనీస జాగ్రత్తలు పాటించాలి: సీఐ లక్ష్మారెడ్డి

సాక్షిత శంకర్‌పల్లి: మహాశివరాత్రి సందర్భంగా చేవెళ్లలోని శ్రీ బాలాజీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి వచ్చే భక్తులు కనీస జాగ్రత్తలు పాటించాలని సీఐ లక్ష్మారెడ్డి అన్నారు. ఈ సందర్భంగా సీఐ లక్ష్మారెడ్డి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ క్యూ లైన్ పాటించి స్వామివారిని…

సమ్మక్క సారలమ్మ వనదేవతల మహాజాతరలో భక్తులు సమర్పించిన కానుకల లెక్కింపు

వరంగల్‌ : ఇటీవల ముగిసిన మేడారం సమ్మక్క సారలమ్మ వనదేవతల మహాజాతరలో భక్తులు సమర్పించిన కానుకల లెక్కింపు ప్రక్రియ బుధవారం పూర్తయింది. జాతరలో ఏర్పాటు చేసిన 540 హుండీలను హనుమకొండలోని తితిదే కల్యాణ మండపానికి తరలించి అందులో భక్తులు వేసిన కానుకలను…

శ్రీ మల్లికార్జున స్వామి కి భక్తజనం సమక్షంలో పల్లకి సేవశివనామంతో పరవశించిన భక్తులు

నెల్లూరు జిల్లా కోవూరు మండలం కోవూరు పచ్చిపాల రాధాకృష్ణారెడ్డి సూచనలతో శివాలయంలో ఆ మల్లికార్జునుడికి, పల్లకి సేవ అంగరంగ వైభవంగా జరిగింది, చైర్మన్ బండ్ల సురేష్ ఆధ్వర్యంలో పూల అలంకరణలతో, అశేష జన వాహని మధ్య మేళ తాళాలతో, మంగళ వాయిద్యాలతో…

అయోధ్య రామమందిరానికి భక్తులు పోటెత్తుతున్నారు

అయోధ్య రామమందిరానికి భక్తులు పోటెత్తుతున్నారు. బాల రాముని దర్శనానికి ఇబ్బందులు కలగకుండా శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టు చర్యలు తీసుకుంటోంది. ఈ నేపథ్యంలో భక్తుల రద్దీ క్రమబద్ధీకరణతోపాటు క్యూలైన్ల నిర్వహణ తదితర అంశాలపై టీటీడీ అధికారులు.. ఆలయ ట్రస్టు సభ్యులకు అవగాహన…

18 కంపార్టుమెంట్లలో వేచివున్న భక్తులు

తిరుమల: 18 కంపార్టుమెంట్లలో వేచివున్న భక్తులు, శ్రీవారి సర్వదర్శనానికి 10 గంటల సమయం, నిన్న శ్రీవారిని దర్శించుకున్న 67,275 మంది భక్తులు, తలనీలాలు సమర్పించిన 25,293 మంది భక్తులు.. హుండీ ఆదాయం రూ.3.07 కోట్లు

అయోధ్యకు పోటెత్తుతున్న భక్తులు

యూపీలోని అయోధ్య రామమందిరానికి భక్తజనం భారీగా పోటెత్తుతున్నారు. ప్రాణప్రతిష్ట కార్యక్రమం ముగిశాక.. గత 11 రోజుల్లో దాదాపు 25 లక్షల మంది భక్తులు శ్రీరాముడిని దర్శించుకున్నట్లు అక్కడి అధికారులు వెల్లడించారు. ఆలయ హుండీకి రూ. 11 కోట్ల ఆదాయం వచ్చినట్లు తెలిపారు.…
Whatsapp Image 2024 01 30 At 4.18.11 Pm

రాజన్న ఆలయానికి పోటెత్తిన భక్తులు

90 వేల మంది రాక.. దర్శనానికి 8 గంటలువేములవాడ: వేములవాడ రాజన్న ఆలయం సోమవారం భక్తులతో కిక్కిరిసిపోయింది. సుమారు 90 వేల మంది స్వామిని దర్శించుకున్నట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. దర్శనానికి 8 గంటలు పట్టింది. ఆదివారమే వేములవాడ చేరుకున్న భక్తులు…
Whatsapp Image 2024 01 22 At 6.12.32 Pm

బుర్జ్ ఖలీఫాపై శంకర్‌పల్లి భక్తులు ఎగరేసిన శ్రీరాముడి జెండా

అయోధ్యలో శ్రీరాముని విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా భక్తులు రకరకాలుగా భక్తిని చాటుకుంటున్నారు. శంకర్‌పల్లి మున్సిపాలిటీకి చెందిన మాజీ ఉపసర్పంచ్, బీఆర్ఎస్ నాయకులు దండు సంతోష్ తన మిత్రులతో కలిసి దుబాయ్ లోని బుర్జ్ ఖలీఫాపై శ్రీరాముని జెండాను సోమవారం ఎగరవేశారు.…

You cannot copy content of this page