శ్రీ మల్లికార్జున స్వామి కి భక్తజనం సమక్షంలో పల్లకి సేవశివనామంతో పరవశించిన భక్తులు

Spread the love

నెల్లూరు జిల్లా కోవూరు మండలం కోవూరు పచ్చిపాల రాధాకృష్ణారెడ్డి సూచనలతో శివాలయంలో ఆ మల్లికార్జునుడికి, పల్లకి సేవ అంగరంగ వైభవంగా జరిగింది, చైర్మన్ బండ్ల సురేష్ ఆధ్వర్యంలో పూల అలంకరణలతో, అశేష జన వాహని మధ్య మేళ తాళాలతో, మంగళ వాయిద్యాలతో వేద పండితుల తో ఊరేగిస్తూ శివనామ స్వరముతో పల్లకి సేవ జరిగింది, అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు ఇవ్వడం జరిగింది.ఈ కార్యక్రమంలో,పెద్ద పూజారి విశ్వనాథం సుబ్బరామయ్య శాస్త్రి, కమిటీ సభ్యులు ,బండ్ల సురేష్, పాటూరు మోహన్ ,అత్తిపల్లి హనుమ రెడ్డి,చాలంచర్ల సుధాకర్, బండ్ల నాగరాజు, నర్మల వంశీ,మడపర్తి రాజేష్,సుందరసుకుమార్,శివకుమార్, సంపూర్ణమ్మ,కె. గోపి, తదితరులు పాల్గొన్నారు.*

Related Posts

You cannot copy content of this page