తెలంగాణలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రికి భక్తులు పోటెత్తారు. ఇవాళ ఆదివారం కావడంతో.. రాష్ట వ్యాప్తంగా నలుమూలల నుంచి భారీగా తరలివ చ్చారు. ఈ క్రమంలో ఇవాళ తెల్ల వారుజాము నుంచే స్వామి వారి దర్శనానికి క్యూలైన్లో భక్తులు నిలబడి ఉన్నారు. ఉచిత…
నెల్లూరు జిల్లా కోవూరు మండలం కోవూరు పచ్చిపాల రాధాకృష్ణారెడ్డి సూచనలతో శివాలయంలో ఆ మల్లికార్జునుడికి, పల్లకి సేవ అంగరంగ వైభవంగా జరిగింది, చైర్మన్ బండ్ల సురేష్ ఆధ్వర్యంలో పూల అలంకరణలతో, అశేష జన వాహని మధ్య మేళ తాళాలతో, మంగళ వాయిద్యాలతో…