బీరంగూడ భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవాలయాన్ని దర్శించుకున్న ఎమ్మెల్యే జిఎంఆర్ దంపతులు

బీరంగూడ భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవాలయాన్ని దర్శించుకున్న ఎమ్మెల్యే జిఎంఆర్ దంపతులు..మహాశివరాత్రి పర్వదినం పురస్కరించుకొని.. సాక్షిత : సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని బీరంగూడ శ్రీశ్రీశ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవాలయాన్ని దర్శించుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించిన…

శ్రీ మల్లికార్జున స్వామి కి భక్తజనం సమక్షంలో పల్లకి సేవశివనామంతో పరవశించిన భక్తులు

నెల్లూరు జిల్లా కోవూరు మండలం కోవూరు పచ్చిపాల రాధాకృష్ణారెడ్డి సూచనలతో శివాలయంలో ఆ మల్లికార్జునుడికి, పల్లకి సేవ అంగరంగ వైభవంగా జరిగింది, చైర్మన్ బండ్ల సురేష్ ఆధ్వర్యంలో పూల అలంకరణలతో, అశేష జన వాహని మధ్య మేళ తాళాలతో, మంగళ వాయిద్యాలతో…

శ్రీశైలంలోని శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారిని దర్శించుకున్న ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు …

సాక్షిత : *ఎమ్మెల్సీ, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు శంభీపూర్ రాజు శ్రీశైలం శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారిని కుటుంబ సభ్యులు మరియు నాయకులతో కలిసి దర్శించుకున్నారు.

అనంతపురం సభలో ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే

అనంతపురం జిల్లా దేశంలోనే ఎక్కువ ప్రభావం చూపించే జిల్లా. అనంతపురం జిల్లా దేశానికి ఒక రాష్ట్రపతిని ఇచ్చింది. ఏ పీ లో కాంగ్రెస్ పూర్వ వైభవానికి అందరూ వైఎస్ షర్మిలకు శక్తినివ్వాలి. మోడీ వల్ల దేశంలో ప్రజాస్వాములనికి ముప్పు వచ్చింది. ఆహార…

మెట్టుకాని గూడ శ్రీ మల్లికార్జున స్వామి జాతరలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ ..

కుత్బుల్లాపూర్ నియోజక వర్గం గాజులరామారం డివిజన్లోని మెట్కాన్గూడ లోని శ్రీ మల్లికార్జున స్వామి దేవస్థానంలో జరిగిన జాతర మహోత్సవానికి మాజీ ఎమ్మెల్యే బిజెపి రాష్ట్ర నాయకుడు కూన శ్రీశైలం గౌడ్ ముఖ్యఅతిథిగా హాజరై స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.…

శ్రీ దాసాంజనేయ స్వామి సహిత బ్రమరాంభ మల్లికార్జున స్వామి ఆలయ ద్వితీయ వార్షికోత్సవo

శ్రీ దాసాంజనేయ స్వామి సహిత బ్రమరాంభ మల్లికార్జున స్వామి ఆలయ ద్వితీయ వార్షికోత్సవ మహోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న శంభీపూర్ క్రిష్ణ … సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుందిగల్ మునిసిపాలిటీ పరిధి బౌరంపేట్ ఇందిరమ్మ కాలనీలో కౌన్సిలర్ వనితా బుచ్చిరెడ్డి ఆధ్వర్యంలో…

శ్రీ దాసాంజనేయ స్వామి సహిత మల్లికార్జున స్వామి ఆలయ వార్షికోత్సవం

శ్రీ దాసాంజనేయ స్వామి సహిత మల్లికార్జున స్వామి ఆలయ వార్షికోత్సవం మరియు జాతరకు హాజరైన ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు … *సాక్షిత : *కుత్బుల్లాపూర్ నియోజకవర్గం బౌరంపేట్ ఇందిరమ్మ కాలనీలో కౌన్సిలర్లు వనిత బుచ్చిరెడ్డి, నాచారం సునితమురళి యాదవ్ ల ఆధ్వర్యంలో…

శ్రీ మల్లికార్జున స్వామి దేవస్థానం అహ్వాన పత్రిక ఆవిష్కరణ….

కుత్బుల్లాపూర్ లోని ఎమ్మెల్యే నివాస కార్యాలయం వద్ద మెట్ కానిగూడ శ్రీ మల్లికార్జున స్వామి దేవస్థానం ఆధ్వర్యంలో ఈనెల 25,26,27 వ తేదీలలో మూడు రోజులపాటు నిర్వహించనున్న శ్రీ మల్లికార్జున స్వామి వారి జాతర ఆహ్వాన పత్రిక ను ఎమ్మెల్యే కేపీ…
Whatsapp Image 2024 01 24 At 4.36.11 Pm

నర్సాపూర్ మల్లికార్జున స్వామి జాతరలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే, బీజేపీ రాష్ట్ర నాయకుడు కూన శ్రీశైలం గౌడ్ ..

నర్సాపూర్ నియోజకవర్గం, గొల్లపల్లి గ్రామంలో జరిగిన మల్లికార్జున స్వామి జాతరలో మాజీ ఎమ్మెల్యే, బిజెపి రాష్ట్ర నాయకుడు కూన శ్రీశైలం గౌడ్ పాల్గొని, స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. జాతరకు విచ్చేసిన శ్రీశైలం గౌడ్ కి డప్పు చప్పుళ్లతో ఆలయ…
Whatsapp Image 2024 01 18 At 12.46.37 Pm

మల్లికార్జున స్వామి ఆలయాన్ని శుభ్రం చేసిన డీకే అరుణ

మక్తల్ పట్టణంలోని అతి పురాతనమైన మల్లికార్జున స్వామి దేవాలయాన్ని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు అరుణ, రాష్ట్ర బీజేపీ కార్యవర్గ సభ్యులు కొండయ్య మున్సిపల్ చైర్మన్ పావని, వైస్ చైర్మన్ అఖిల, ఎంపీటీసీ బలరాం రెడ్డి.కౌన్సిలర్ ప్రసన్న ఆలయాన్ని శుభ్రపరచారు. ఈ నేల…

You cannot copy content of this page