నర్సాపూర్ నియోజకవర్గం, గొల్లపల్లి గ్రామంలో జరిగిన మల్లికార్జున స్వామి జాతరలో మాజీ ఎమ్మెల్యే, బిజెపి రాష్ట్ర నాయకుడు కూన శ్రీశైలం గౌడ్ పాల్గొని, స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. జాతరకు విచ్చేసిన శ్రీశైలం గౌడ్ కి డప్పు చప్పుళ్లతో ఆలయ కమిటీ సభ్యులు స్వాగతం పలికి, ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా శ్రీశైలం గౌడ్ మాట్లాడుతూ గొల్లపల్లి మల్లన్న జాతరలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని, మల్లన్న ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. ఆయన వెంట బిజెపి నేతలు బుచ్చిరెడ్డి, ఆకుల సతీష్, మోతే శ్రీనివాస్ యాదవ్ తదితర నాయకులు ఉన్నారు.
Home
Telangana
నర్సాపూర్ మల్లికార్జున స్వామి జాతరలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే, బీజేపీ రాష్ట్ర నాయకుడు కూన శ్రీశైలం గౌడ్ ..
sakshithanews
sakshithanews.com is digital media platform, which Provides Latest News Content in Telugu Language by team of experienced Professionals in the Journalism Field
Related Posts
Spread the love రాహుల్ తో కలిసి ప్రత్యేక విమానం లో ఒరిస్సా వెళ్లనున్న భట్టి…. రాహుల్ తో కలిసి ఒరిస్సా ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్న డిప్యూటీ సీఎం భట్టి ఇప్పటికే మూడు విడతలుగా ఒరిస్సాలో ఎన్నికల ప్రచారం చేసిన భట్టి…
Spread the love వెస్ట్ నైల్ వైరస్తో వచ్చేదే.. వెస్ట్ నైల్ ఫీవర్వెస్ట్ నైల్ వైరస్తో ఇన్ఫెక్ట్ అయిన దోమ కుట్టినప్పుడు ఆ వ్యక్తికి వెస్ట్ నైల్ ఫీవర్ సోకుతుంది. ఈ వైరస్ సోకిన దోమల్ని తిన్న పక్షుల ద్వారా కూడా…
Spread the love హైదరాబాద్:ఎన్నికల నేపథ్యంలో ఏపీ తెలంగాణలో మా నాయకుడిది గెలుపంటే… మా నాయకుడిదే విజయం అంటూ… పోటా పోటీ ప్రచారాలు ముగిసాయి. పోలింగ్కి ముందు పోటీ పడి ప్రచారాలు చేసిన నాయకుల అనుయా యులు… ఇప్పుడు మాదే గెలుపు……
Spread the love పొల్యూషన్ సర్టిఫికెట్ లేకుండా రోడ్డెక్కితే రూ.10 వేలు ఫైన్దేశంలో రోజురోజుకు వాహనాల కాలుష్యం పెరిగిపోతోంది.ఈ నేపథ్యంలో వాహన కాలుష్యాన్ని తగ్గించేందుకు పుణేకు చెందిన అధికారులు సరికొత్త పరికరాన్ని అందుబాటులోకి తీసుకురానున్నారు. పొల్యూషన్ సర్టిఫికెట్ లేకుండా రోడ్డెక్కీ వాహనాలకు…
Spread the love హైదరాబాద్ సిటీ: లోక్సభ ఎన్నికల ఓటింగ్ సరళి తమకు అనుకూలంగా ఉందని, సికింద్రాబాద్, మల్కాజిగిరి, చేవెళ్ల, మహబూబ్ నగర్ నియోజకవర్గాల్లో గెలుపు అవకాశాలు ఉన్నాయని బీజేపీ నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. మంచి మెజార్టీతో సీట్లు కైవసం…
Spread the love 20 నుంచి ఆన్లైన్లో రాతపరీక్షలు రాష్ట్రంలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) రాతపరీక్షలు ఆన్లైన్లో కంప్యూటర్ ఆధారిత పరీక్ష (సీబీటీ) విధానంలో ఈనెల 20 నుంచి ప్రారంభం కానున్నాయి వెబ్సైట్లో టెట్ హాల్టికెట్లను డౌన్లోడ్ చేసుకునేందుకు అవకాశ…
Spread the love గీతలు పడితే విష వాయువులు, రసాయనాలు వెలువడే ప్రమాదం ఒక్క గీత నుంచి 9 వేల మైక్రోప్లాస్టిక్ రేణువులు: ఐసీఎంఆర్ న్యూఢిల్లీ : నాన్స్టిక్ వంటపాత్రలతో తీవ్రమైన ఆరోగ్యసమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని ‘ఇండియన్ కౌన్సిల్ ఆఫ్…
Spread the love ములుగు జిల్లా :ములుగు జిల్లాలో ఓ అంగన్వాడీ టీచర్ హత్యకు గురైంది. ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని కాటాపు రంలోగల 3వ అంగన్ వాడి సెంటర్లో రడం సుజాత అనే మహిళ టీచర్ పనిచేస్తోంది. ఈ క్రమంలో…