Whatsapp Image 2024 01 22 At 6.12.32 Pm

బుర్జ్ ఖలీఫాపై శంకర్‌పల్లి భక్తులు ఎగరేసిన శ్రీరాముడి జెండా

అయోధ్యలో శ్రీరాముని విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా భక్తులు రకరకాలుగా భక్తిని చాటుకుంటున్నారు. శంకర్‌పల్లి మున్సిపాలిటీకి చెందిన మాజీ ఉపసర్పంచ్, బీఆర్ఎస్ నాయకులు దండు సంతోష్ తన మిత్రులతో కలిసి దుబాయ్ లోని బుర్జ్ ఖలీఫాపై శ్రీరాముని జెండాను సోమవారం ఎగరవేశారు.…
Whatsapp Image 2024 01 22 At 1.22.46 Pm

వేములవాడ రాజన్నకు పోటెత్తిన భక్తులు.

తెలంగాణ రాష్ట్రంలో ప్రముఖ శైవక్షేత్రం వేములవాడ భక్తజన సంద్రమైంది సోమవారం కావడంతో రాజన్న సన్నిధికి భక్తులు పోటెత్తారు. రాజ రాజేశ్వరుడి దర్శనానికి పెద్దసంఖ్యలో భక్తులు క్యూ లైన్లలో వేచిఉన్నారు దీంతో రాజన్న దర్శనానికి నాలుగు గంటల సమయం పడుతున్నది. అయోధ్య బాలరాముడి…
Whatsapp Image 2024 01 13 At 5.50.02 Pm

భక్తులు కల్పించే సౌకర్యాలను బట్టి ఆలయాల అభివృద్ధి చెందుతాయి

దేవరంపాడు ఆలయ అభివృద్ధికి అవకాశం దేవుడిచ్చిన వరం నూతన ఆలయ ధర్మకర్తల మండలి ప్రమాణస్వీకారంలో.. రాష్ట్ర జల వనరుల శాఖామాత్యులు అంబటి రాంబాబు రాజుపాలెం రిజర్వ్ ఫారెస్ట్ లో ఉన్న దేవాలయాల్లోఏ అభివృద్ధి పనులు నిర్వహించాలన్న అటవీశాఖ అనుమతితోనే నిర్మాణాలు చేపట్టాల్సి…
Whatsapp Image 2024 01 12 At 6.04.09 Pm

తిరుమలలో మరోసారి డ్రోన్ కలకలం … అదుపులో ఇద్దరు భక్తులు

తిరుమలలో మరోసారి విజిలెన్స్ నిఘా వైఫల్యం బయటపడింది. ఘాట్ రోడ్డు 53వ మలుపు వద్ద నిబంధనలకు విరుద్ధంగా డ్రోన్ సాయంతో అస్సాంకు చెందిన ఇద్దరు తిరుమల కొండలను వీడియో తీశారు. తిరుమల నుంచి తిరుపతికి వెళ్లే మొదటి ఘాట్ రోడ్ లోని…
Whatsapp Image 2024 01 06 At 7.31.22 Am

7న కొమురవెల్లి మల్లన్న కల్యాణం.. వేలాదిగా తరలిరానున్న భక్తులు

చేర్యాల: సిద్దిపేట జిల్లాలోని కొమురవెల్లి క్షేత్రంలో మల్లన్న కళ్యాణ మహోత్సవం ఆదివారం అత్యంత వైభవోపేతంగా నిర్వహించనున్నారు. రెండు రోజులపాటు వైభవంగా ఈ వేడుకలు జరగనున్నాయి. ఈ నెల 7వ తేదీ వేకువజామున 5గంటలకు స్వామి వారికి దృష్టికుంభం(బలిహరణం),10.45 గంటలకు స్వామి వారి…

మేడారం సమ్మక్క సారలమ్మ లను దర్శించు కుంటున్న భక్తులు

ములుగు జిల్లా:ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతర మేడారం. కోట్లాది భక్తులు సమ్మక్క, సారలమ్మ అమ్మవార్లను దర్శించుకునేందుకు భక్తులు ఇప్పటి నుండే తరలివస్తు న్నారు. జాతరకు తెలంగాణ నుంచే కాకుండా ఏపీ, ఛత్తీస్‌ఘఢ్‌, ఒడిషా, మహారాష్ట్ర, కర్నాటక, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాల నుంచి లక్షలాది…
Whatsapp Image 2023 12 06 At 2.32.01 Pm

శబరిమలకు పోటెత్తిన భక్తులు, హడావిడిలో కుప్పకూలి అయ్యప్ప భక్తుడు చనిపోయాడు

శబరిమల సన్నిధానం నేటికీ రద్దీగా ఉంది. గతంతో పోలిస్తే రద్దీ ఎక్కువగా ఉంది. ఈ హడావిడిలో ఓ అయ్యప్ప భక్తుడు కుప్పకూలి మృతి చెందాడు. తమిళనాడు మధురైకి చెందిన రామగురు అనే వ్యక్తి మృతి చెందాడు. అతనికి 37 సంవత్సరాలు. శరంకుతి…

ఆదిత్యుని ఆలయంలో భక్తులు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు

Devotees in Aditya’s temple were furious శ్రీకాకుళం అరసవల్లి ఆలయంలోఉద్రిక్తత….ఆదిత్యుని ఆలయంలో భక్తులు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు.రథసప్తమి సందర్భంగా సామాన్య భక్తులను క్యూలైన్లో వేచి ఉంచుతూ.. వీఐపీలకు ప్రాధాన్యత ఇస్తూ స్వామి దర్శనానికి విడిచి పెడుతున్నారని మండిపడ్డారు. సామాన్య భక్తులను…

You cannot copy content of this page