ఆదిత్యుని ఆలయంలో భక్తులు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు

Spread the love

Devotees in Aditya’s temple were furious

శ్రీకాకుళం అరసవల్లి ఆలయంలో
ఉద్రిక్తత….ఆదిత్యుని ఆలయంలో భక్తులు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు.రథసప్తమి సందర్భంగా సామాన్య భక్తులను క్యూలైన్లో వేచి ఉంచుతూ.. వీఐపీలకు ప్రాధాన్యత ఇస్తూ స్వామి దర్శనానికి విడిచి పెడుతున్నారని మండిపడ్డారు. సామాన్య భక్తులను చాలా సేపటి వరకు లైన్లోనే ఉంచుతున్నారని వాపోయారు.దీంతో పోలీసులకు భక్తులకు మధ్య వాగ్వాదం జరగగా తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది.ఈవో డౌన్ డౌన్ అంటూ భక్తులు నినాదాలు చేశారు.

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page