రామాలయ భక్తులకు శుభవార్త

Spread the love

Good news for Ram temple devotees

రామాలయ భక్తులకు శుభవార్త

తెలంగాణ దేవాదాయ శాఖలో నుండి వికారాబాద్ రామమందిరం 3 మూడు సంవత్సరాలు మినహాయింపు.

వికారాబాద్ ఎమ్మెల్యే “డాక్టర్ మెతుకు ఆనంద్” కృషితో… చట్టం ప్రకారం సెక్షన్ 15 మరియు 29, 1987 తెలంగాణ రాష్ట్ర దేవాదాయ శాఖ నుండి వికారాబాద్ రామ మందిరం కు 3 మూడు సంవత్సరాల (13-10-2022) నుండి (12-10-2025) వరకు మినహాయింపును ఇస్తూ… ప్రభుత్వం G.O జారీ చేసింది.

ఇందుకు కృషి చేసిన వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ కి రామాలయం కమిటీ సభ్యులు మరియు భక్తులు హర్షం వ్యక్తం చేస్తూ… ఎమ్మెల్యే ని అభినందిస్తూ… కృతజ్ఞతలు తెలియజేశారు.

Related Posts

You cannot copy content of this page