అయోధ్య రామమందిరానికి భక్తులు పోటెత్తుతున్నారు

Spread the love

అయోధ్య రామమందిరానికి భక్తులు పోటెత్తుతున్నారు.

బాల రాముని దర్శనానికి ఇబ్బందులు కలగకుండా శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టు చర్యలు తీసుకుంటోంది.

ఈ నేపథ్యంలో భక్తుల రద్దీ క్రమబద్ధీకరణతోపాటు క్యూలైన్ల నిర్వహణ తదితర అంశాలపై టీటీడీ అధికారులు.. ఆలయ ట్రస్టు సభ్యులకు అవగాహన కల్పించారు.

క్యూలైన్ల నిర్వహణకు సంబంధించి టీటీడీ ఇంజినీరింగ్ అధికారులు పలు సూచనలు చేశారు.

Related Posts

You cannot copy content of this page