కడియం శ్రీహరి, కావ్యను కలిసిన: తీన్మార్ మల్లన్న..

హన్మకొండ కనకదుర్గ కాలనీలోని ఎమ్మెల్యే నివాసంలో మాజీ ఉపముఖ్యమంత్రి, స్టేషన్ ఘనపూర్ శాసన సభ్యులు కడియం శ్రీహరిని, వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్ధి డాక్టర్ కడియం కావ్యను నల్లగొండ,ఖమ్మం,వరంగల్ కాంగ్రెస్ పార్టీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న మర్యాదపూర్వకంగా…

ఊట్ల మల్లన్న స్వామి జాతర మహోత్సవం

ఊట్ల మల్లన్న స్వామి జాతర మహోత్సవంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న జిన్నారం మండల ఎంపీపీ రవీందర్ గౌడ్ గారు సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం ఊట్ల గ్రామంలో గల మల్లికార్జున స్వామి జాతర మహోత్సవ ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన జిన్నారం ఎంపీపీ…

మల్లన్న స్వామి ఆశీస్సులతో ప్రజలు సల్లగా ఉండాలి

మల్లన్న స్వామి ఆశీస్సులతో ప్రజలు సల్లగా ఉండాలి: కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు నీలం మధు ముదిరాజ్ సాక్షిత : మల్లన్న స్వామి ఆశీస్సులతో ప్రజలంతా సల్లగా ఉండాలని నీలం మధు ముదిరాజ్ అన్నారు.జిన్నారం మండలం కొడకంచి గ్రామంలో నిర్వహించిన శ్రీ మల్లికార్జున…

జైపూర్ మండలం వేలలా గట్టు మల్లన్న ఆలయానికి పోటెత్తిన భక్తులు

సాక్షిత మంచిర్యాల జిల్లా : గోదావరి లో పుణ్యస్నానాలు ఆచరించి మొక్కులు చెల్లించు కుంటున్న భక్తులు. కుటుంబ సమేతంగా గట్టు మల్లన్న ను దర్శించుకొని ప్రత్యేక పూజలు చేసిన చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, సతీమణి గడ్డం సరోజ, కుమారుడు కాంగ్రెస్…

ద్వాదశ జ్యోతిర్లింగ శ్రీశైలం మల్లన్న బ్రహ్మోత్సవాలు ప్రారంభం..

ద్వాదశ జ్యోతిర్లింగ శ్రీశైలం మల్లన్న బ్రహ్మోత్సవాలు ప్రారంభం.. ఆర్జిత సేవలు రద్దు.. భారీగా భక్తుల రద్దీ. నంద్యాల జిల్లా శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు నేటి నుండి ప్రారంభం కానున్నాయి ఈ సంవత్సరం మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు సుమారు 10 లక్షల పైన 11…

మహిమగల దేవుడు మల్లన్న దయతో ప్రజలందరూ సంతోషంగా ఉండాలి: ఎమ్మెల్యే కేపీ.వివేకానంద

సాక్షత : 125-గాజుల రామారం డివిజన్ మెట్కానిగూడలోని శ్రీ మల్లికార్జున స్వామి దేవస్థానం నందు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్న స్వామి వారి జాతర కార్యక్రమానికి ఎమ్మెల్యే కేపీ.వివేకానంద ముఖ్యఅతిథిగా హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేపీ.వివేకానంద మాట్లాడుతూ…
Whatsapp Image 2024 01 29 At 1.12.55 Pm

భౌరంపేట్ మల్లన్న జాతర మహోత్సవం లో పాల్గొన్న MLA కేపీ.వివేకానంద

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, దుండిగల్ మున్సిపాలిటీ భౌరంపేట్ లో జరుగుతున్న శ్రీ శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి మరియు శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి వారి కళ్యాణ మహోత్సవం, జాతరలో MLA కేపీ.వివేకానంద పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు…
Whatsapp Image 2024 01 06 At 7.31.22 Am

7న కొమురవెల్లి మల్లన్న కల్యాణం.. వేలాదిగా తరలిరానున్న భక్తులు

చేర్యాల: సిద్దిపేట జిల్లాలోని కొమురవెల్లి క్షేత్రంలో మల్లన్న కళ్యాణ మహోత్సవం ఆదివారం అత్యంత వైభవోపేతంగా నిర్వహించనున్నారు. రెండు రోజులపాటు వైభవంగా ఈ వేడుకలు జరగనున్నాయి. ఈ నెల 7వ తేదీ వేకువజామున 5గంటలకు స్వామి వారికి దృష్టికుంభం(బలిహరణం),10.45 గంటలకు స్వామి వారి…

మల్లన్న భక్తులకు అలెర్ట్

మల్లన్న భక్తులకు అలెర్ట్.. శ్రీశైలం ; వరస సెలవులతో శ్రీ క్షేత్రంలో పెరిగిన భక్తుల రద్దీ.. దర్శనానికి 10 గం. సమయం..వరుసగా సెలవులు రావటం సోమవారం కావడంతో శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామి దర్శనం కోసం భక్తులు బారులు తీరారు. క్షేత్ర…

మేడ్చల్ నియోజకవర్గం నుంచి పోటీకి సిద్ధం: *తీన్మార్ మల్లన్న

హైదరాబాద్ :మేడ్చల్ నియోజకవర్గంలో తాను ఎమ్మెల్యేగా పోటీ చేయనున్నట్లు తీన్మార్ మల్లన్న ప్రకటించారు. విపక్ష పార్టీలు ప్రశ్నించే గొంతు మిగిలాలంటే తనపై కాంగ్రెస్, బీజేపీ పార్టీలు అభ్యర్థులను పోటీకి నిలుపొద్దని తీన్మార్ మల్లన్న అన్నారు. గత పది సంవత్సరాల నుంచి ముఖ్యమంత్రి…

You cannot copy content of this page