ఊట్ల మల్లన్న స్వామి జాతర మహోత్సవం

Spread the love

ఊట్ల మల్లన్న స్వామి జాతర మహోత్సవంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న జిన్నారం మండల ఎంపీపీ రవీందర్ గౌడ్ గారు

సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం ఊట్ల గ్రామంలో గల మల్లికార్జున స్వామి జాతర మహోత్సవ ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన జిన్నారం ఎంపీపీ రవీందర్ గౌడ్ గారు మాట్లాడుతూ ఆధ్యాత్మిక మార్గంలో ప్రతి ఒక్కరూ నడవాలని మల్లన్న స్వామి కృపా కటాక్షాలు ఎల్లవేళ మన అందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు మరియు ఈ కార్యక్రమంలో జిన్నారం బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు శ్రీకాంత్ రెడ్డి గారు పోతారం ఎంపీటీసీ జనాభాయ్ అమ్మగారు పోతారం మాజీ సర్పంచ్ ఎంపీ అశోక్ అన్నగారు ఊట్ల ఉప సర్పంచ్ జింకల రవి ఊట్ల వార్డ్ మెంబర్ పూజరి శ్రీకాంత్ గారు యువ నాయకులు నరేష్ గారు యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు నరేందర్ జిన్నారం ఎస్సీ సెల్ అధ్యక్షులు అన్నారం సాయిలు ఊట్ల గ్రామ కమిటీ అధ్యక్షులు మహేందర్ రెడ్డి యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు గంగు రాజు మహేష్ యాదవ్ వంశీ ప్రవీణ్ టిల్లు యాదవ్ శ్రీనివాస్ రవి భాస్కర్ గణేష్ తదితర కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు

Related Posts

You cannot copy content of this page