వర్షాలకు దెబ్బతిన్న పంట పరిశీలించిన మంత్రి

Spread the love

చిలకలూరిపేట నియోజకవర్గం ఎడ్లపాడు మండలం దింతేనపాడు గ్రామం,నాదెండ్ల మండలం నాదెండ్ల గ్రామాల్లో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు దెబ్బతిన్న పంట పొలాలను పరిశీలించిన రాష్ట్ర వైద్య,ఆరోగ్యశాఖ మంత్రి శ్రీమతి విడదల రజిని

,జిల్లా కలెక్టర్ లోతేటి శివశంకర్ ,వీరి వెంట వ్యవసాయ శాఖ అధికారులు,రెవెన్యూ అధికారులు,వై.యస్.ఆర్.సీపీ నాయకులు,కార్యకర్తలు ఉన్నారు.

Related Posts

You cannot copy content of this page