దెబ్బతిన్న పంట పొలాలకి ఎకరాకి నాలుగు లక్షలు ఇవ్వాలి, బిజెపి పార్టీ పంట పొలాలను పరిశీలించిన జిల్లాబీజేపీ అధ్యక్షులు వంశీధర్ రెడ్డి, నెల్లూరు జిల్లా కోవూరు మండలంలో మిచౌంగు తుఫాను కారణంగా దెబ్బతిన్న పంటలను పరిశీలించే నిమిత్తం భారతీయ జనతా పార్టీ…
49 బోట్లకు రూ.7.11 కోట్ల ప్రత్యేక ఆర్థిక సహాయం ప్రకటించిన ప్రభుత్వం.. మత్స్యకారులకు పరిహారం పంపిణీ చేసిన మంత్రులు సీదిరి అప్పలరాజు, అమర్నాథ్, పాల్గొన్న వైవీ సుబ్బారెడ్డి, మోపిదేవి వెంకట రమణ, ఎంపీలు, ఎమ్మెల్యేలు.
గుర్రంపోడు (సాక్షిత ప్రతినిధి) గుర్రంపోడు మండలం లోని కొప్పోల్, బొల్లారం గ్రామాలలో కూలిపోయిన ఇండ్లనుఅధికారులతో కలిసి ఎమ్మెల్యే నోముల భగత్ పరిశీలించారు.ఈ సందర్భంగా బాధితులను ఉద్దేశించి భరోసా కల్పిస్తూ ఎమ్మెల్యే మాట్లాడుతూకొప్పోల్ మరియు బొల్లారం గ్రామాలలో వడగండ్ల వానతో నష్టపోయిన 3600…
అకాల వర్షాలకు దెబ్బతిన్న పంటల పరిశీలన..ప్రభుత్వం నుంచి పరిహారం అందుతుందని భరోసామంత్రి సత్యవతి రాథోడ్ సాక్షిత : అకాల వర్షాలకు పంటలు దెబ్బతిన్న రైతులు ధైర్యంగా ఉండాలని *రాష్ట్ర గిరిజన, స్త్రీ – శిశు సంక్షేమ శాఖల మంత్రి శ్రీమతి సత్యవతి…
చిలకలూరిపేట నియోజకవర్గం ఎడ్లపాడు మండలం దింతేనపాడు గ్రామం,నాదెండ్ల మండలం నాదెండ్ల గ్రామాల్లో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు దెబ్బతిన్న పంట పొలాలను పరిశీలించిన రాష్ట్ర వైద్య,ఆరోగ్యశాఖ మంత్రి శ్రీమతి విడదల రజిని ,జిల్లా కలెక్టర్ లోతేటి శివశంకర్ ,వీరి వెంట వ్యవసాయ…