కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజులరామారందేవేందర్ నగర్ రావి నారాయణరెడ్డి నగర్ లో ఇటీవల కురిసిన వర్షాలకు వ్యాధులు వ్యాప్తి చెందకుండా మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా 125 డివిజన్ గాజులరామారం కార్పొరేటర్ రావుల శేషగిరి పాల్గొనడం జరిగింది…
ఇటీవలి అకాల వర్షాలకు నష్టపోయిన రైతులకు ఎకరానికి 10 వేలు పునరావాస సహాయం రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావుసాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్: ఇటీవలి అకాల వర్షాలకు నష్టపోయిన రైతులకు ఎకరానికి 10 వేలు పునరావాస సహాయం అందజేస్తున్నట్లు…
అకాల వర్షాలకు నష్టపోయిన రైతులకు ప్రభుత్వ నష్టపరిహారం చెల్లించాలి -డిసిసిబి డైరెక్టర్ మేకల మల్లిబాబు యాదవ్ సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్: ఏకధాటిగా రెండు రోజులపాటు కురిసిన అకాల వర్షాల వల్ల పంటలు దెబ్బతిని నష్టపోయిన రైతులను నష్ట పరిహారం…
అకాల వర్షాలకు దెబ్బతిన్న పంటల పరిశీలన..ప్రభుత్వం నుంచి పరిహారం అందుతుందని భరోసామంత్రి సత్యవతి రాథోడ్ సాక్షిత : అకాల వర్షాలకు పంటలు దెబ్బతిన్న రైతులు ధైర్యంగా ఉండాలని *రాష్ట్ర గిరిజన, స్త్రీ – శిశు సంక్షేమ శాఖల మంత్రి శ్రీమతి సత్యవతి…
వర్షాలకు పంట నష్టపోయిన రైతులను తప్పకుండా ఆదుకుంటాం:పల్లా రాజేశ్వర్ రెడ్డి హైదరాబాద్: ఇటీవల కురిసిన వర్షాలకు పంట నష్టపోయిన రైతులను తప్పకుండా ఆదుకుంటామని రాష్ట్ర రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి స్పష్టం చేశారు. బీఆర్ఎస్ఎల్పీ లో…
చిలకలూరిపేట నియోజకవర్గం ఎడ్లపాడు మండలం దింతేనపాడు గ్రామం,నాదెండ్ల మండలం నాదెండ్ల గ్రామాల్లో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు దెబ్బతిన్న పంట పొలాలను పరిశీలించిన రాష్ట్ర వైద్య,ఆరోగ్యశాఖ మంత్రి శ్రీమతి విడదల రజిని ,జిల్లా కలెక్టర్ లోతేటి శివశంకర్ ,వీరి వెంట వ్యవసాయ…