పంట రుణాల వివరాలు ఇవ్వండి

బ్యాంకులను కోరిన రాష్ట్ర సర్కారురుణమాఫీకి డిసెంబర్ 7 కటాఫ్ గా ఉంచాలని సూత్రప్రాయ నిర్ణయంక్రాప్ లోన్లు మొత్తం ప్రభుత్వమే టేకోవర్ చేసేలా ప్రణాళిక హైదరాబాద్, : పంట రుణాల వివరాలు ఇవ్వాలని బ్యాంకులను రాష్ట్ర ప్రభుత్వం కోరింది. ఎంతమంది రైతులు పంట…

పంట నష్ట పరిహారం చెల్లించాలి.. రైతులను ఆదుకోవాలి

పంట నష్ట పరిహారం చెల్లించాలి.. రైతులను ఆదుకోవాలి పంటలకు మద్దతు ధరతో పాటు క్వింటాల్ కు రూ.500 అదనంగా ఇవ్వాలి జిల్లా కలెక్టర్ కి వినతి పత్రం అందజేసిన గద్వాల, అలంపూర్ ఎమ్మెల్యేలు విషయం : కరువు నెలకొన్న గ్రామాల్లో పంట…

ఎన్నికల్లో వాగ్దానం ఇచ్చినట్లుగా రైతులకు క్వింటాల్‌కు రూ.500 పంట బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఏప్రిల్ 6న రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో ఒక్క రోజు నిరసన దీక్ష చేపడతామని తెలిపారు.

బీఆర్ఎస్ చీఫ్, మాజీ సీఎం కేసీఆర్ ఒక్క రోజు నిరసన దీక్షకు పిలుపునిచ్చారు. ఎన్నికల్లో వాగ్దానం ఇచ్చినట్లుగా రైతులకు క్వింటాల్‌కు రూ.500 పంట బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఏప్రిల్ 6న రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో ఒక్క రోజు నిరసన…

హైదరాబాద్‌: హనుమకొండ ఆర్డీవోపై సీఎస్‌ శాంతికుమారికి మంత్రి పొన్నం ప్రభాకర్‌ ఫిర్యాదు చేశారు. తన ఫోన్‌కాల్‌ రికార్డు చేసి ప్రతిపక్ష ఎమ్మెల్యేకు పంపించారని అందులో పేర్కొన్నారు. వెంటనే ఆర్డీవోపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. కాంగ్రెస్‌తో కరవు వచ్చిందంటూ ప్రతిపక్ష నేతలు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని తెలిపారు. పంట నష్టంపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని ఆయన చెప్పారు.

Whatsapp Image 2023 12 09 At 12.34.18 Pm

దెబ్బతిన్న పంట పొలాలకి ఎకరాకి నాలుగు లక్షలు ఇవ్వాలి, బిజెపి పార్టీ

దెబ్బతిన్న పంట పొలాలకి ఎకరాకి నాలుగు లక్షలు ఇవ్వాలి, బిజెపి పార్టీ పంట పొలాలను పరిశీలించిన జిల్లాబీజేపీ అధ్యక్షులు వంశీధర్ రెడ్డి, నెల్లూరు జిల్లా కోవూరు మండలంలో మిచౌంగు తుఫాను కారణంగా దెబ్బతిన్న పంటలను పరిశీలించే నిమిత్తం భారతీయ జనతా పార్టీ…

పాలమూరులో పంట పండుతుంది

నెర్రలు పడ్డ నేల నుండి.నేల కనపడనంత పచ్చదనం.. నేడు వనపర్తి జిల్లా పర్యటనలో..జల వనరుల కళ కళ.. పచ్చని తివాచీల పంట పొలాలను చూసి ఆనందం వ్యక్తం చేసిన మంత్రి కేటీఆర్

చిన్న ఓదాల పెద్ద ఓదాల గ్రామలలో వరద భారిన పడి పంట నష్ట పోయిన వ్యవసాయ భూములు

గత వారం రోజులుగా ఎడతెరిపిగా కురిసిన వర్షాల కారణంగా మంథని నియోజకవర్గంలోని గోదావరి పరివాహక ప్రాంతాలు అయిన ఓడేడు, అడవి శ్రీరాంపూర్,గోపాలపురం, చిన్న ఓదాల పెద్ద ఓదాల గ్రామలలో వరద భారిన పడి పంట నష్ట పోయిన వ్యవసాయ భూములను సందర్శించి…

రైతులకు వారి పంట చేనుల్లో పండ్ల మొక్కలు పెపంకం పై అవగాహన సదస్సు

చెన్నూర్ నియోజకవర్గం ఎమ్మెల్యే గౌట్ విప్ డాక్టర్ బాల్క సుమన్ ఆదేశాల మేరకు మరియు మంచిర్యాల జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ ఆదేశాల మేరకుకోటపల్లి మండలం కోటపల్లి మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో నేడు ఎంపీపీ శ్రీమతి మంత్రి సురేఖ ఎంపీడీఓ…

పంట మార్పిడి చేసి లాభదాయక పంటలు సాగు చేయాలి – నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య

నకిరేకల్ సాక్షిత ప్రతినిధి పంట మార్పిడి చేసి, రైతులు లాభదాయకమైన పంటలని సాగు చేయాలని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు, కేతేపల్లి మండలంలోని చెరుకుపల్లి గ్రామంలో ఒక వివాహ వేడుకకు హాజరై తిరుగు ప్రయాణంలో శంకర్ అనే యువరైతు వ్యవసాయ…

వడగండ్ల వానకు దెబ్బతిన్న ఇండ్లను, పంట పొలాలను పరిశీలించిన ఎమ్మెల్యే భగత్

గుర్రంపోడు (సాక్షిత ప్రతినిధి) గుర్రంపోడు మండలం లోని కొప్పోల్, బొల్లారం గ్రామాలలో కూలిపోయిన ఇండ్లనుఅధికారులతో కలిసి ఎమ్మెల్యే నోముల భగత్ పరిశీలించారు.ఈ సందర్భంగా బాధితులను ఉద్దేశించి భరోసా కల్పిస్తూ ఎమ్మెల్యే మాట్లాడుతూకొప్పోల్ మరియు బొల్లారం గ్రామాలలో వడగండ్ల వానతో నష్టపోయిన 3600…

You cannot copy content of this page