కృష్ణాజిల్లా ఎస్పీ ని, పోలీసు అధికారులను అభినందించిన రాష్ట్ర డిజిపి శ్రీ కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి ఐపీఎస్

Spread the love

State DGP Sri Kasireddy Rajendranath Reddy IPS congratulated the Krishna District SP and police officers.

కృష్ణాజిల్లా ఎస్పీని, పోలీసు అధికారులను అభినందించిన రాష్ట్ర డిజిపికసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి ఐపీఎస్

ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం 08-07-2022 నుండి 09.07.2022 వరకు నిర్వహించిన వైఎస్ఆర్సిపి ప్లీనరీ- 2022 కార్యక్రమంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు ఆస్కారం లేకుండా రాష్ట్ర పోలీస్ శాఖ పటిష్ట బందోబస్తు నిర్వహించింది.

ఈ క్రమంలో కృష్ణా జిల్లా ఎస్పీ శ్రీ జాషువా ఐపీఎస్ ఆధ్వర్యంలో కృష్ణాజిల్లా పోలీసు అధికారులు, సిబ్బంది ప్లీనరీ కార్యక్రమంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు ఆస్కారం లేకుండా రాజకీయ ప్రముఖులు, ప్రజాప్రతినిధుల రాకపోకలకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకున్నారు

.

రాష్ట్ర డిజిపి కె.వి రాజేంద్ర నాథ్ రెడ్డి ఐపీఎస్ కృష్ణాజిల్లా ఎస్పీ ని ప్రత్యేకంగా అభినందిస్తూ కృష్ణాజిల్లా ఏ.ఆర్ అడిషనల్ ఎస్పీ ఎస్ వి డి ప్రసాద్ ని అభినందిస్తూ ప్రశంసా పత్రాలను అందజేశారు.

వాటిని జిల్లా ఎస్పీ శ్రీ జాషువా ఐపీఎస్ జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏ ఆర్ అడిషనల్ ఎస్పీ కి ప్రశంసా పత్రాన్ని అందజేసి ప్రత్యేక అభినందనలు తెలిపారు.

Related Posts

You cannot copy content of this page