తెలంగాణలో ఐదుగురు ఐఏఎస్‌ అధికారులను బదిలీ

హైదరాబాద్‌: తెలంగాణలో ఐదుగురు ఐఏఎస్‌ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. మెదక్‌ కలెక్టర్‌గా రాహుల్‌ రాజ్‌, ఆదిలాబాద్‌ కలెక్టర్‌గా రాజర్నిషా, కుమురంభీమ్‌ ఆసిఫాబాద్‌ కలెక్టర్‌గా స్నేహ శబరీశ్‌, హైదరాబాద్‌ అదనపు కలెక్టర్‌గా హేమంత కేశవ పాటిల్‌ను…

మార్చి 6వ తేదీ నాటికి పనులను పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు..

కోటప్పకొండ తిరునాళ్ల ఏర్పాట్లను పరిశీలించిన.._*-నరసరావుపేట శాసనసభ్యులు డా౹౹గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి ..మార్చి 6వ తేదీ నాటికి పనులను అని పూర్తికావాలి అధికారులను నరసరావుపేట శాసనసభ్యులు డా౹౹గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి ఆదేశించారు.. మార్చి 8వ తేదీ కోటప్పకొండ తిరునాళ్ల సందర్భంగా ప్రభుత్వ అధికారులు…

తెలంగాణలో ముగ్గురు ఐపీఎస్‌ అధికారులను బదిలీ

హైదరాబాద్‌: తెలంగాణలో ముగ్గురు ఐపీఎస్‌ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం హైదరాబాద్‌ సీసీఎస్‌ జాయింట్‌ కమిషనర్‌గా ఉన్న ఏవీ రంగనాథ్‌ మల్టీజోన్-1 ఐజీగా నియమించారు. ట్రాఫిక్‌ అదనపు సీపీగా ఉన్న విశ్వప్రసాద్‌ను ఆర్గనైజేషన్ ఐజీగా, మధ్య…

గొర్రెల స్కామ్ కేసులో నలుగురు అధికారులను అరెస్ట్ చేసిన ఏసీబీ…

గొర్రెల స్కామ్ కేసులో ఏ5 గా ఉన్న రఘుపతి రెడ్డి డిప్యూటీ డైరెక్టర్ డిస్టిక్ గ్రౌండ్ వాటర్ హైదరాబాద్.. కామారెడ్డి జిల్లా పశుసంవర్ధక శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ ధర్మపురి రవి.. ఏ4 ఆదిత్య కేశవ సాయి మేడ్చల్ జిల్లా పశుసంవర్ధక…

అధికారులను నిలదీయడానికి రాలేదు.. శభాష్‌ అని చెప్పడానికే వచ్చా: సీఎం జగన్‌

అధికారులను నిలదీయడానికి రాలేదు.. శభాష్‌ అని చెప్పడానికే వచ్చా: సీఎం జగన్‌ అల్లూరి సీతారామరాజు: కూనవరం వరద ప్రభావిత ప్రాంతాల్లో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పర్యటించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రాంతాల్లో పర్యటించి, సహాయక చర్యలపై కూనవరం, వీఆర్‌పురం మండలాల బాధిత…

పనులు వేగవంతంగా పూర్తి చేయాలని వాటర్ వర్క్స్ అధికారులను కోరిన చెరుకుపల్లి భరత్ సింహా రెడ్డి.

సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 132 జీడిమెట్ల డివిజన్ పరిధిలో పైప్ లైన్ రోడ్ లో శ్వేతా ఆర్యన అపార్ట్మెంట్ ఎదురుగా డ్రైనేజ్ మాన్యువల్ డామేజ్ ఐ వర్షపు నీళ్ళు రోడ్డుపై ప్రవహిస్తున్నాయని అపార్ట్మెంట్ వాసులు తెలియడంతో HMWS వాటర్ వర్క్స్…

వికారాబాద్ లో నూతన రైల్వే బ్రిడ్జి నిర్మాణం గురించి ఫైల్ పంపించండి ఆర్ & బి అధికారులను ఆదేశించిన ముఖ్యమంత్రి “కేసీఆర్” *

సాక్షిత : ముఖ్యమంత్రికేసీఆర్ ని మరియు, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ని వారి నివాసంలో కలిసి, పలు రాజకీయ, అభివృద్ధి అంశాలపై చర్చించిన వికారాబాద్ జిల్లా, BRS పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ .వికారాబాద్ లో నూతన రైల్వే…

పార్క్ సుందరీకరణ పనులపై దృష్టి పెట్టాలని అధికారులను మేయర్ ఆదేశించారు.

శ్రీమతి శ్రీ కోలన్ నీలా గోపాల్ రెడ్డి ఇంఛార్జి కమిషనర్ రామకృష్ణా రావు 4వ డివిజన్ డాక్టర్స్ కాలనీ నందనవనం పార్క్ ను స్థానిక స్వతంత్ర కార్పొరేటర్ శ్రీరాములు తో కలిసి సందర్శించి పరిశీలించారు. పార్క్ సుందరీకరణ పనులపై దృష్టి పెట్టాలని…

ప్రజాస్వామ్యాన్ని కాల రాస్తున్న పోలీస్ వ్యవస్థ బుగ్గన చేతనైతే అధికారులను పక్కన

If the police system, which is writing the era of democracy, can be cheeky, then the officers should be sidelined ప్రజాస్వామ్యాన్ని కాల రాస్తున్న పోలీస్ వ్యవస్థ బుగ్గన చేతనైతే అధికారులను పక్కన పెట్టి…

వైద్య,ఆరోగ్య శాఖ మంత్రి, అధికారులను అభినందించిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్ రెడ్డి

Chief Minister YS Jagan Mohan Reddy congratulated the Medical and Health Minister and officials వైద్య,ఆరోగ్య శాఖ మంత్రి, అధికారులను అభినందించిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్ రెడ్డి సాక్షిత : సచివాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌…

You cannot copy content of this page