వరి పంట కొత్త ప్రయోగం
సాక్షిత ధర్మపురి ప్రతినిధి:-
రోజున శాఖపురం గ్రామంలో బోడకుంట అశోక్ వ్యవసాయ క్షేత్రంలో వరి పంట కోత ప్రయోగం చేపట్టడం జరిగింది .
5X5m (పొడవు x వెడల్పు) వరి పొలములో 13.540 kgs దిగుబడి రావడం జరిగింది(సన్నపు రకాలు ). పంట కోత ప్రయోగాల ద్వారా ఆ గ్రామం లో పంట దిగుబడి సుమారుగా అంచనా వేయడం జరుగుతుంది.
ఈ కార్యక్రమంలో మండల వ్యసాయాధికారి సాయి కిరణ్ ,ఇన్చార్జి AEO లావణ్య ,NSO సూపర్వైజర్
శంకరాచారి, రైతులు పాల్గొన్నారు.
వరి పంట కొత్త ప్రయోగం
Related Posts
అఖిల భారత యాదవ మహాసభ ఆధ్వర్యంలో గొర్రెల పెంపకం
SAKSHITHA NEWSఅఖిల భారత యాదవ మహాసభ ఆధ్వర్యంలో గొర్రెల పెంపకం దారుల సమస్యలపై మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కి వినతి ఖమ్మం : అఖిల భారత యాదవ మహాసభ ఆధ్వర్యంలో కురుమ యాదవుల , గొర్రెల పెంపకం దార్ల సమస్యలపై తెలంగాణ…
నూతన జంటను అభినందించిన మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్
SAKSHITHA NEWSనూతన జంటను అభినందించిన మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని బహదూర్పల్లి,మేకల వెంకటేష్ ఫంక్షన్ లో మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు కూన శ్రీశైలం గౌడ్ శివరాత్రి యాదగిరి కూతురి నిశ్చితార్థనికి హాజరై…