వరి పంట కొత్త ప్రయోగం
సాక్షిత ధర్మపురి ప్రతినిధి:-
రోజున శాఖపురం గ్రామంలో బోడకుంట అశోక్ వ్యవసాయ క్షేత్రంలో వరి పంట కోత ప్రయోగం చేపట్టడం జరిగింది .
5X5m (పొడవు x వెడల్పు) వరి పొలములో 13.540 kgs దిగుబడి రావడం జరిగింది(సన్నపు రకాలు ). పంట కోత ప్రయోగాల ద్వారా ఆ గ్రామం లో పంట దిగుబడి సుమారుగా అంచనా వేయడం జరుగుతుంది.
ఈ కార్యక్రమంలో మండల వ్యసాయాధికారి సాయి కిరణ్ ,ఇన్చార్జి AEO లావణ్య ,NSO సూపర్వైజర్
శంకరాచారి, రైతులు పాల్గొన్నారు.
వరి పంట కొత్త ప్రయోగం
Related Posts
కాంగ్రెస్ ఈగల్” కమిటీలో వంశీచంద్ కు చోటు
SAKSHITHA NEWSకాంగ్రెస్ ఈగల్” కమిటీలో వంశీచంద్ కు చోటు ఏఐసీసీ ఎనిమిది మంది సభ్యులతో నూతనంగా ఏర్పాటు చేసిన అత్యున్నత ఎన్నికల నిపు ణులు, సాధికారిత కమిటీలో కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే, ఏఐసీసీ కార్యదర్శి చల్లా వంశీచంద్ రెడ్డికి చోటు లభిం…
మరో పది రోజుల్లో పంచాయతీ ఎన్నికల షెడ్యూల్
SAKSHITHA NEWSమరో పది రోజుల్లో పంచాయతీ ఎన్నికల షెడ్యూల్.. పొంగులేటీ సంచలన ప్రకటన తెలంగాణలో పంచాయతీ ఎన్నికలపై మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఫిబ్రవరి 15 లోపే ఈ ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే ఛాన్స్ ఉందని చెప్పారు.కులగణనపై ప్రభుత్వానికి…