సమీక్షా సమావేశం

Spread the love

Review meeting

సమీక్షా సమావేశం:


సాక్షిత : తిరుపతి నగరంలో జరుగుతున్న అభివృద్ధి పనుల పురోగతిపై నగరపాలక సంస్థ సమావేశ మందిరంలో ఇంజినీరింగ్, టౌన్ ప్లానింగ్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహిస్తున్న శాసనసభ్యులు భూమన కరుణాకర్ రెడ్డి .

పెండింగ్ లో ఉన్న పనులు వేగవంతం గా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో మేయర్ డాక్టర్ శిరీషా , కమిషనర్ కుమారి అనుపమ అంజలి , డిప్యూటీ మేయర్ అభినయ రెడ్డి , ముద్ర నారాయణ , అదనపు కమిషనర్ శ్రీమతి సునిత , ఎస్.ఇ. మోహన్ , స్టాండింగ్ కమిటీ సభ్యులు ఎస్కె బాబు , తమ్ముడు గణేష్ , నరసింహాచారి , కార్పొరేటర్లు రామస్వామి వెంకటేశ్వర్లు , ఆదం రాధారెడ్డి , అమర్నాథ్ రెడ్డి , ఆదం సుధాకర్ రెడ్డి , నరేంద్ర , మాస్టర్ ప్లాన్ రోడ్స్ పొలిటికల్ సమన్వయకర్త చింతలచెను గోపి , సంభందిత అధికారులు పాల్గొన్నారుసాక్షిత

Related Posts

You cannot copy content of this page