ప్రజా సంగ్రామ యాత్ర బహిరంగ సభ కార్యక్రమం

Spread the love

Praja Sangrama Yatra is an open house event

ప్రజా సంగ్రామ యాత్ర బహిరంగ సభ కార్యక్రమం.


సాక్షిత : తెలంగాణ బిజెపి రాష్ట్ర అధ్యక్షులు ఎంపీ బండి సంజయ్ కుమార్ నాలుగో విడత ప్రజా సంగ్రామ యాత్ర (పాదయాత్ర) ప్రారంభం సందర్భంగా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం సూరారం రాంలీల మైదానం లో జరిగిన భారీ బహిరంగ సభలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ని మరియు ఎంపీ బండి సంజయ్ కుమార్ ని సన్మానించిన 132 జీడిమెట్ల డివిజన్ కార్పొరేటర్ చెరుకుపల్లి తారా చంద్ర రెడ్డి మరియు బిజెపి మేడ్చల్ అర్బన్ జిల్లా కార్యదర్శి చెరుకుపల్లి భరత్ సింహారెడ్డి

Related Posts

You cannot copy content of this page