కెఎల్ లక్ష్మారెడ్డికి పొంగులేటి నివాళ్లు

Spread the love

కెఎల్ లక్ష్మారెడ్డికి పొంగులేటి నివాళ్లు

సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్:

ప్రముఖ కెఎల్ఆర్ విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ కె. లక్ష్మారెడ్డి 12వ వర్ధంతి సందర్భంగా పాల్వంచలో నిర్వహించిన కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు పొంగులేటి శ్రీనివాస రెడ్డి బుధవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా లక్ష్మారెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళ్లు అర్పించారు. అనంతరం విద్యారంగానికి, సమాజానికి కె.ఎల్.ఆర్ చేసిన సేవలను పొంగులేటి కొనియాడారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, డీసీసీబీ డైరెక్టర్ తుళ్ళూరి బ్రహ్మయ్య తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page