చేనేత సహకార సంఘం కార్యాలయంలో ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి పాలాభిషేకం

Spread the love

చేనేత సహకార సంఘం కార్యాలయంలో ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి పాలాభిషేకం చేసిన చేనేత సంఘం నాయకులు

చౌటుప్పల పట్టణ కేంద్రంలోని 11.వార్డు చేనేత సహకార సంఘం కార్యాలయంలో
పద్మశాలి కార్పొరేషన్ ఏర్పాటు చేసిన
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి చేనేత కార్మికులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు తదనంతరం మున్సిపల్ చైర్మన్ వెన్ రెడ్డి రాజు
మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగినది.

ఈ కార్యక్రమంలో చిక్క నర్సింహా, గోశిక వినయ్ కుమార్, గుర్రం పాండురంగ, బొబ్బిల మురళి, సుర్వి నర్సింహా,గోశిక రవి, బడుగు లక్ష్మయ్య, నల్ల నర్సింహా, బత్తుల రాజు, గోశిక లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app

SAKSHITHA NEWS
DOWNLOAD APP

Related Posts

You cannot copy content of this page