ఘనంగా తెలంగాణ 2కె రన్

ఎన్.జి కళాశాల నుండి క్లాక్ టవర్ సెంటర్ వరకు 2కె రన్ నల్లగొండ సాక్షిత ప్రతినిధితెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో బాగంగా జిల్లా పోలీస్ శాఖ అధ్వర్యంలో తెలంగాణ 2కె రన్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఎన్ జి కళాశాల…

షాబాద్ మండల కేంద్రంలో హోప్ ఫౌండేషన్ ఛైర్మెన్ కొండా విజయ్ ఆధ్వర్యం

సాక్షిత : షాబాద్ మండల కేంద్రంలో హోప్ ఫౌండేషన్ ఛైర్మెన్ కొండా విజయ్ ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన మహాత్మ బస్వేశ్వర విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో ఎంపీ బీబీ పాటిల్ , ఎమ్మెల్సీ శ్రీ పట్నం మహేందర్ రెడ్డి , ఎమ్మెల్యేలు…

తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా పోలీస్ శాఖ ఆధ్వర్యం

సాక్షిత : తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో చందానగర్ డివిజన్ పరిధిలో ని అపర్ణ హిల్ పార్క్ వద్ద నిర్వహించిన తెలంగాణ రన్ (2k) కార్యక్రమంలో మాదాపూర్ డీసీపీ శ్రీమతి శిల్పవల్లి , మియాపూర్…

సంస్కృతీ సంప్రదాయాలకు జాతర లు ప్రతిబింభం

గంగమ్మ తల్లీ ఆశీసులు ప్రతీ ఒక్కరికీ కలగాలిదైవ చింతనతో మానసిక ప్రశాంతత*శ్రీ గంగమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ట మహోత్సవంలో పాల్గొని ప్రత్యెక పూజలు నిర్వహించిన కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ * *సాక్షిత : *తెలంగాణ సంస్కతి సాంప్రదాయాల కు…

23 లక్షలతో కృష్ణా నగర్ పార్కు సుందరీకరణ పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్

అంబర్ పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ గోల్నాక డివిజన్ లోని కృష్ణా నగర్ పార్కు సుందరీకరణ మరియు అభివృద్ధి పనులకు కార్పొరేటర్ శ్రీమతి దూసరి లావణ్యశ్రీనివాస్ గౌడ్ తో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పార్కులో ప్రజలకు…

ఆహార పరిశుభ్రతపై హెల్త్ సిబ్బంది దృష్టి సారించండి – కమిషనర్ హరిత ఐఏఎస్

సాక్షిత : తిరుపతి నగరంలో ఆహార పరిశుభ్రతపై దృష్టి సారీంచాలని మునిసిపల్ హెల్త్ సిబ్బందిని ఉద్దేశించి తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ హరిత ఐఏఎస్ ఆదేశాలు జారీ చేసారు. డయల్ యువర్ కమిషనర్, స్పందన కార్యక్రమం తిరుపతి నగరపాలక సంస్థ కార్యలయంలో…

మండల పూజలో పాల్గొన్న ఎమ్మెల్యే

సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, సుభాష్ నగర్ 130 డివిజన్ పరిధిలోని ఫాక్స్ సాగర్ వద్ద గల కన్యకా పరమేశ్వరి ఆలయంలో 41వ రోజు నిర్వహించిన మండల పూజలో ఎమ్మెల్యే కేపి వివేకానంద్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.…

దూలపల్లి కల్వర్టు, రిటైనింగ్ వాల్ నిర్మాణ పనులు పరిశీలించిన ఎమ్మెల్యేలు…

సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, కొంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని దూలపల్లి మెయిన్ రోడ్డులో ఎస్.ఎన్.డి.పి ఆధ్వర్యంలో రూ.8.45 కోట్లతో చేపడుతున్న కల్వర్టు మరియు రిటైనింగ్ వాల్ నిర్మాణ పనులను ఎమ్మెల్యేలు కేపి వివేకానంద్ , మైనంపల్లి హనుమంత రావు స్థానిక చైర్మన్…

కాచవరంలో వైభవంగా రామాలయ గుడి ప్రతిష్ట

ప్రత్యేక పూజలలో పాల్గొన్న శాసనసభ్యులు కృష్ణ ప్రసాద్ . ఎన్టీఆర్ జిల్లా, మైలవరం, ఇబ్రహీంపట్నం మండలం కాచవరం గ్రామంలోని శ్రీ కోదండ రామస్వామి వారి దేవాలయంలో గుడి ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమం కనులపండువగా జరిగింది. ఆలయంలో స్వామి వారి విగ్రహ ప్రతిష్ఠ,…

మనసున్న మహారాజు :ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

గుమ్మడిదల మండలం బొంతపల్లి గ్రామంలో నివాసముండే సప్పటి బాలమణి రాములు కూతురు శోభ వివాహం ఉందని, నిరుపేద కుటుంబం అని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి కి స్థానిక బిఆర్ఎస్ పార్టీ నాయకులు తెలియజేయడం జరిగింది.ఇట్టి విషయాన్ని తెలిసిన వెంటనే ఎమ్మెల్యే…

You cannot copy content of this page