తెలుగుదేశం పార్టీ సంక్షేమ నిధికి 1 కోటి రూపాయలు విరాళం అందించిన పైలా ప్రసాదరావు

తెలుగుదేశం పార్టీ సంక్షేమ నిధికి 1 కోటి రూపాయలు విరాళం అందించిన పైలా ప్రసాదరావు పైలా ప్రసాదరావును అభినందించిన చంద్రబాబు గారు మహానాడు సందర్భంగా తెలుగుదేశం పార్టీ సంక్షేమ నిధికి తన వంతు చేయూతగా రూ.1 కోటి రూపాయలను విరాళంగా మాడుగుల…

గుంటూరు టీడీపీ పార్టీ కార్యాలయంలో ధూళిపాళ్ల నరేంద్ర, దాసరి రాజా మాస్టర్, కంచర్ల శివరామయ్య, నాయుడు ఓంకార్ తదితరులు పాల్గొన్నారు.

గుంటూరు… టీడీపీ ధూళిపాళ్ల నరేంద్ర పీసీ… గుంటూరు టీడీపీ పార్టీ కార్యాలయంలో ధూళిపాళ్ల నరేంద్ర, దాసరి రాజా మాస్టర్, కంచర్ల శివరామయ్య, నాయుడు ఓంకార్ తదితరులు పాల్గొన్నారు. ధూళిపాళ్ల కామెంట్స్… ఎన్నికల ముందు ప్రజలను ముద్దులతో ముంచెత్తిన ముఖ్యమంత్రి ఎన్నికల తరువాత…

ద్విచక్ర వాహనాలు నడుపుతున్న మైనర్ బాలురలకు కౌన్సిలింగ్.

పల్నాడు జిల్లా ద్విచక్ర వాహనాలు నడుపుతున్న మైనర్ బాలురలకు కౌన్సిలింగ్. ట్రాఫిక్ పై దృష్టి సారించిన నూతన సిఐ సాంబశివరావు. వినుకొండ:- పట్టణంలోని ట్రాఫిక్ పై నూతన సిఐ దృష్టి సారించారు.పల్నాడు రోడ్డు లో ట్రాఫిక్ క్రమబద్ధీకరణలో భాగంగా ద్విచక్ర వాహనాలు…

యు. కొత్తపల్లి జనసేన ప్రతినిధి మే 26 కాకినాడ జిల్లా

తెదేపాలోకి వైకాపా కార్యకర్తలు చేరికలు యు. కొత్తపల్లి జనసేన ప్రతినిధి మే 26 కాకినాడ జిల్లా యండపల్లి గ్రామంలో బండి నాగేంద్ర ఆధ్వర్యంలో సుమారు 100 మందికి పైగా వైకాపా కార్యకర్తలు గురువారం తెదేపా లోకి మాజీ ఎమ్మెల్యే వర్మ సమక్షంలో…

బాలల స్వేచ్ఛ, వికాసానికి భంగం కల్గిస్తే కఠిన చర్యలు – యస్.పి కె.అపూర్వ రావు

బాలల స్వేచ్ఛ, వికాసానికి భంగం కల్గిస్తే కఠిన చర్యలు – యస్.పి కె.అపూర్వ రావు — బాల కార్మికులను పనిలో పెట్టుకుంటే కఠిన చర్యలు తప్పవు — ఇటుక తయారీ పరిశ్రమలో పని చేస్తున్న 20 మంది బాలబాలికలను గుర్తించిన ఏ.హెచ్.టియూ…

గుండ్రాంపల్లి జాతర ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష నిర్వహించిన ఎమ్మెల్యే

గుండ్రాంపల్లి జాతర ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష నిర్వహించిన ఎమ్మెల్యే నార్కట్ పల్లి సాక్షిత ప్రతినిధి గుండ్రాంపల్లి జాతర ఏర్పాట్లపై నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ నెల 01వ తేదీ నుండి 5వ తేదీ వరకు చిట్యాల…

జయలక్ష్మి సీడ్స్ లో జేసీ ఆకస్మిక తనిఖీ!

పల్నాడు జిల్లావినుకొండ: 📌జయలక్ష్మి సీడ్స్ లో జేసీ ఆకస్మిక తనిఖీ! స్తూపం సెంటర్ లో జయలక్ష్మి విత్తనాల షాపులో జాయింట్ కలెక్టర్ శ్యాం ప్రసాద్ అకస్మిక తనిఖీ నిర్వహించారు. జెసి తనిఖీ లతో బెంబేలెత్తి పలు దుకాణాలు మూసివేసిన సీడ్స్ వ్యాపారులు,…

బ్రేకింగ్.. తొలి ఎమ్మెల్యే అభ్యర్థిని ప్రకటించిన అధికార పార్టీ

బ్రేకింగ్.. తొలి ఎమ్మెల్యే అభ్యర్థిని ప్రకటించిన అధికార పార్టీ AP: శ్రీకాకుళం జిల్లా టెక్కలి అసెంబ్లీ వైసీపీ అభ్యర్దిని వైసీపీ ప్రకటించింది. (దువ్వాడ వాణి)ని టెక్కలి అభ్యర్ధిగా నిలపనున్నట్లు వెల్లడించింది. కాగా, ప్రస్తుతం టెక్కలి ఎమ్మెల్యేగా టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు…

అన్నదానానికి ఆర్మీ విజయ్ ఆర్థిక సాయం

బాపట్ల అన్నదానానికి ఆర్మీ విజయ్ ఆర్థిక సాయం బాపట్ల: నాకు ఆకలి విలువ ఏంటో తెలుసని నలుగురికి అన్నం పెట్టేందుకు నా వంతుగా ఎల్లప్పుడూ సహకారం అందిస్తానని యువ పారిశ్రామికవేత్త ఆర్మీ విజయ్ తెలిపారు. బాపట్ల మండలంలోని నరసాయపాలెం గ్రామంలో మరియమ్మతల్లి…

భాగవతం సాక్షాత్కరించిన భగవత్స్వరూపం

🙏🪷పత్రికా ప్రచురణార్థం🪷🙏నెహ్రూనగర్ గ్రామం, గోస్పాడు మండలం, నంద్యాల జిల్లా నుండి. తేదీ 26-05-2023. భాగవతం సాక్షాత్కరించిన భగవత్స్వరూపం భక్తి పరిపక్వత చెందాలంటే ప్రతి మనిషి భాగవతం చదవాలని, భాగవతం సాక్షాత్కరించిన భగవత్స్వరూపమని తిరుమల తిరుపతి దేవస్థానములు హిందూ ధర్మ ప్రచార పరిషత్…

You cannot copy content of this page