మనసున్న మహారాజు :ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

Spread the love

గుమ్మడిదల మండలం బొంతపల్లి గ్రామంలో నివాసముండే సప్పటి బాలమణి రాములు కూతురు శోభ వివాహం ఉందని, నిరుపేద కుటుంబం అని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి కి స్థానిక బిఆర్ఎస్ పార్టీ నాయకులు తెలియజేయడం జరిగింది.
ఇట్టి విషయాన్ని తెలిసిన వెంటనే ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తన కుమారుడు యువ నాయకులు గూడెం విక్రమ్ రెడ్డి ద్వారా ఆకుటుంబానికి 10000 పదివేల రూపాయలు ఆర్థిక సహాయాన్ని వివాహ ఖర్చుల నిమిత్తం ఇవ్వడం జరిగింది.
ఇట్టి కార్యక్రమంలో వీరభద్ర స్వామి ఆలయ కమిటీ మాజీ చైర్మన్ ఆలేటి శ్రీనివాస్ రెడ్డి ఉప సర్పంచ్ సంజీవరెడ్డి బి ఆర్ ఎస్ పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షులు ముద్దంగుల గోపాల్ శ్రీచూర్నం చక్రపాణి వార్డు సభ్యులు వినోద్ కుమార్ గౌడ్ మొగుళ్ళ బీరప్ప మొగుళ్ళ శ్రీశైలం పోచయ్య శ్రీను రాములు మరియు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page