శంభీపూర్ రాజు బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు కేఎం ప్రతాప్ ని కలిసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు

సాక్షిత : ప్రభుత్వ విప్, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు కేఎం ప్రతాప్ ని కలిసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు జగన్, మంత్రి సత్యనారాయణ, జీ.…

ఇంటింటికీ వెళ్లి జగనన్న సురక్షపై అవగాహన కల్పించండి – కమిషనర్ హరిత ఐఏఎస్

సాక్షితతిరుపతి : ప్రతి వాలంటీర్ తమ క్లస్టర్ పరిధిలోని ఇంటింటికీ వెళ్లి జగనన్న సురక్ష కార్యక్రమంపై అవగాహన కల్పించి, ప్రజలకు అవసరమైన సర్టిఫికెట్స్ ఇప్పించేందుకు సహాయపడాలని తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ హరిత ఐఏఎస్ అన్నారు. తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలోని…

జగనన్న నిర్మాణాల్లో పురోగతి సాధించండి – కమిషనర్ హరిత ఐఏఎస్

సాక్షితతిరుపతి : జగనన్న ఇంటి నిర్మాణాల్లో పురోగతి సాధించి, జగనన్న ఇళ్ళను గృహ ప్రవేశాలకు సిద్దం చేయాలని హౌసింగ్, ఇంజనీరింగ్ అధికారులకు తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ కమిషనర్ హరిత ఐఏఎస్ ఆదేశాలు జారీ చేసారు. తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో మునిసిపల్…

నిరుపేదలకు వరం సీఎంఆర్ఎఫ్ : ఎమ్మెల్యే కేపి వివేకానంద్

సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధికి చెందిన 31 మంది సీఎంఆర్ఎఫ్ పథకం లబ్ధిదారులకు రూ.22,61,000/- విలువ చేసే చెక్కులను ఎమ్మెల్యే కేపి వివేకానంద్ ప్రభుత్వం ద్వారా మంజూరు చేయించి చింతల్ లోని తన కార్యాలయం వద్ద పంపిణీ చేశారు. ఈ…

మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా మత్స్యకార సంఘం చైర్మన్ మన్నె రాజుకు శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే

సాక్షిత : *మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా మత్స్యకార సంఘం చైర్మన్ గా మన్నె రాజు ఎన్నికైన సందర్భంగా ఎమ్మెల్యే కేపి వివేకానంద్ ని తన నివాసం వద్ద కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మన్నె రాజు ని…

పార్టీ శ్రేణులు శంభీపూర్ లోని కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు.

సాక్షిత : ప్రభుత్వ విప్, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ని కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజలు, ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులు శంభీపూర్ లోని కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు.

వర్షానికి మట్టి కుంగిపోయిందని మరియు నాలా

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 132 జీడిమెట్ల డివిజన్ పరిధిలో వెంకన్న హిల్స్ మెయిన్ రోడ్ లో ఉన్న బ్రిడ్జి పక్కన నిన్న కురిసిన వర్షానికి మట్టి కుంగిపోయిందని మరియు నాలాపై పేరుకుపోయిన చెత్త వలన ఇబ్బంది పడుతున్నామని కాలనీవాసులు తెలియడంతో సంఘటన స్థలానికి…

ప్యూర్ వెజ్ సత్య సంతోష్ ఫ్యామిలీ ధాబా ప్రారంభోత్సవo

మేయర్ శ్రీమతి కోలన్ నీలా గోపాల్ రెడ్డి ని మర్యాద పూర్వకంగా కలిసి ఈ నెల 25న మల్లంపేట్ రోడ్ లో నూతనంగా ఏర్పాటు అయిన ప్యూర్ వెజ్ సత్య సంతోష్ ఫ్యామిలీ ధాబా ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరు…

ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కారానికి ఎమ్మెల్యే కృషి…

సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గంకు చెందిన ప్రజా ప్రతినిధులు, వివిధ కాలనీలకు చెందిన సంక్షేమ సంఘాల ప్రతినిధులు మరియు బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ ని తన నివాసం వద్ద కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి పలు సమస్యలపై వినతి…

LED లైట్స్ ను ప్రారంభించిన వినుకొండ శాసనసభ్యులు

మోడల్ సిటీ లాగా అభివృద్ధి చెందుతున్న నూజండ్ల వినుకొండ నియోజకవర్గంలోని నూజండ్ల మండల కేంద్రం అయిన నూజండ్ల గ్రామం నందు మెయిన్ రోడ్ నందు డివైడర్ ను పై LED లైట్స్ ను ప్రారంభించిన వినుకొండ శాసనసభ్యులు శ్రీ బొల్లా బ్రహ్మనాయుడు…

You cannot copy content of this page