వన్యప్రాణుల అక్రమ రవాణాకు టాస్క్‌ఫోర్స్‌ చెక్‌

విశ్వసనీయ సమాచారంతో గోపాలపట్నంలో తనిఖీలు అనుమానాస్పదంగా ఉన్న ఇద్దరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు వారి వద్ద రెండు నెమళ్లు, దుప్పిల కొమ్ములు, స్టార్‌ తాబేళ్లు స్వాధీనం ఎక్కడి నుంచి ఎక్కడకు రవాణా చేస్తున్నారన్న అంశంపై విచారణ అటవీ అధికారులకు సమాచారమిచ్చిన పోలీసులు.

జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ నాన్న అనారోగ్యం

జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ నాన్న అనారోగ్యంతో మరణించగా వారిని స్వగృహంలో బిజెపి నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్తో కలిసి పరామర్శించిన బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు జగిత్యాల్ నియోజకవర్గం ఇంచార్జ్ Dr. బోగ శ్రావణిప్రవీణ్ వారి వెంట…

జగిత్యాల పట్టణంలోని జ్యోతి హై స్కూల్ ఐఐటీ అకాడమీ స్థానిక తాటిపల్లి గ్రామం

జగిత్యాల పట్టణంలోని జ్యోతి హై స్కూల్ ఐఐటీ అకాడమీ స్థానిక తాటిపల్లి గ్రామంలో మన ఊరు మన ఆత్మగౌరవం (MY VILLAGE MY PRIDE) పేరిట పల్లెదనం ప్రతిబింబించేలా వినూత్న కార్యక్రమం నిర్వహించింది. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం గ్రామీణ ప్రాంతాలలోని…

బాపట్లలో టీడీపీ నేతలతో అధినేత చంద్రబాబు భేటీ

బాపట్ల లోక్‍సభ, అసెంబ్లీ అభ్యర్థులతో చంద్రబాబు భేటీ ఎన్నికలలో వ్యూహ ప్రతివ్యూహాలపై నేతలతో చంద్రబాబు చర్చ ఉదయం పది గంటలకు హెలికాప్టర్ లో హైదరాబాద్ వెళ్లనున్న చంద్రబాబు.

వాలంటీర్లకు ఎన్నికల సంఘం మరో షాక్

రేషన్ పంపిణీ వ్యవస్థలో కూడా వాలంటీర్లకు దూరం ఆంధ్ర ప్రదేశ్ లో ఎన్నికల కోడ్ అమలవుతున్న కారణంగా వాలంటీర్ల విధులు పై పరిమితులు విధిస్తూ ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసింది. జారీ చేసిన ఉత్తర్వులలో ముఖ్య అంశాలు: 1) ఎన్నికల…

పెరగనున్న మెడికల్ ధరలు

పెయిన్‌ కిల్లర్లు, యాంటి బయోటిక్స్‌, యాంటీ ఇన్ఫెక్టివ్స్‌ సహా పలు అత్యవసర ఔషధాల ధరలు ఈరోజు ఏప్రిల్‌ 1నుంచి పెరగనున్నాయి. ఈ లిస్టులో దాదాపు 923 రకాల ఫార్ములాలతో కూడి న అత్యవసర ఔషధాలు ఉన్నట్లు తెలుస్తోంది. వీటి ధరలు అంతక్రితం…

ఏప్రిల్‌ 1 నుంచి SBI వినియోగదారులకు షాక్

దేశంలో అతిపెద్ద బ్యాంకు అయిన ఎస్బీఐలో మీకు అకౌంట్‌ ఉంటే కచ్చితంగా ఈ విషయం తెలుసుకో వాలి. ఎందుకుంటే ఏప్రిల్‌ 1 నుంచి నిబంధనలు మారుతున్నాయి. ఎస్పీఐకి చెందిన ఒక సేవను వినియోగించుకు నేందుకు గతంలో కంటే రూ.75 అదనం గా…

ఢిల్లీ పెద్దలతో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి భేటీ

ఢిల్లీలో నేడు కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం జరగనుంది. లోక్‌సభ ఎన్నికల కోసం అభ్యర్థుల ను ఖరారు చేసే అంశంపై చర్చించనున్నారు. ఏఐసీసీ నేతలు. మరో వైపు తెలంగాణలోని నాలుగు పెండింగ్‌ స్థానాల్లో అభ్యర్థు లపై చర్చించనున్నారు. కాగా ఇప్పటి…

నల్గొండ, భువనగిరి జిల్లాలో మాజీ మంత్రి కేటీఆర్ సమావేశం

తెలంగాణ లోక్‌సభ ఎన్ని కలే టార్గెట్‌గా గులాబీ నేతలు రాష్ట్ర వ్యాప్తంగా సమావేశాలు నిర్వహిస్తు న్నారు. పార్టీ కేడర్‌ను ఎన్నికలకు సిద్ధం చేస్తున్నారు. ఇందులో భాగంగానే.. ఇవాళ నల్గొం డ, భువనగిరి జిల్లాలో కేటీఆర్ పర్యటించను న్నారు. జగదీష్‌రెడ్డి ఆధ్వర్యంలో జరగనున్న…

ఏపీలో రాజకీయ రగడ.. పింఛన్‌దారులకు ఇంకా అందని నగదు

ఏపీలో రాజకీయ రగడ.. పింఛన్‌దారులకు ఇంకా అందని నగదు.. ఎప్పుడు ఇస్తారంటే.. ఏపీలో వాలంటీర్‌ వార్‌ నడుస్తోంది. వాలంటీర్‌ వ్యవస్థపై అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. లేటెస్ట్‌గా, వాలంటీర్లు ఇంటికెళ్లి పెన్షన్‌ ఇవ్వొద్దంటూ సెర్ప్‌ కీలక ఉత్తర్వులు జారీ…

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE