ప్రజా రాజధానిగా అమరావతి ఇక్కడే ఉంటుంది

చింతలపూడి ఎత్తిపోతల పథకం పనులు పూర్తి చేసి సాగునీటి సమస్య తీర్చడం జరుగుతుంది పేదలందరికి ఉచ్చితంగా ఇసుక అందించడం జరుగుతుంది ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పనే లక్ష్యంగా పనిచేసే వ్వక్తి చంద్రబాబు విజయవాడ రూరల్ మండలం షాబాద్ జక్కంపూడి గ్రామాల్లో ఎన్డీఏ…

అమరావతి: రాష్ట్రంలో వచ్చే నెల 3, 4 తేదీల్లో ప్రధాని మోదీ పర్యటన

వచ్చే నెల 3న పీలేరు, విజయవాడలో ప్రధాని మోదీ పర్యటన మధ్యాహ్నం 2.45కు పీలేరు, సాయంత్రం 6.30కు విజయవాడలో రోడ్‌ షో వచ్చే నెల 4న రాజమహేంద్రవరం, అనకాపల్లిలో ప్రధాని మోదీ పర్యటన 4న మధ్యాహ్నం రాజమహేంద్రవరం, సాయంత్రం అనకాపల్లిలో మోదీ…

అమరావతి రైతులు ఆందోళన

రాజధాని ఫైల్స్ విడుదల నేపథ్యంలో ఉండవల్లి సెంటర్ రామకృష్ణ థియేటర్ వద్ద అమరావతి రైతులు ఆందోళన సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు హైకోర్టు స్టే ఇవ్వటంతో మూవీ నిలుపుదల రోడ్డుపై పెటాయించి నిరసన తెలియజేస్తున్న అమరావతి రైతులు తెలుగు దేశం…
Whatsapp Image 2024 01 25 At 7.14.28 Pm

వెలగపూడిలో జరుగుతున్న అమరావతి రైతుల ఉద్యమానికి సంఘీభావం

వెలగపూడిలో జరుగుతున్న అమరావతి రైతుల ఉద్యమానికి సంఘీభావం తెలిపిన టిడిపి నేత కేసినేని చిన్ని కేశినేని చిన్ని కామెంట్స్ 1500 రోజులుగా జరుగుతున్న అమరావతి రైతుల ఉద్యమానికి మా మద్దతు ఉంటుంది. మూడు నెలల్లో సీఎం జగన్ ఇంటికే పరిమితమవుతాడు వైసీపీలో…

శరవేగంగా అమరావతి బెల్లంకొండ డబుల్ రోడ్డు పనులు

శరవేగంగా అమరావతి – బెల్లంకొండ డబుల్ రోడ్డు పనులుఊటుకూరులో సిమెంట్ రోడ్డు పనులు ప్రారంభించిన ఎమ్మెల్యే నంబూరు శంకరరావు 2024 జనవరి నాటికి పనులు పూర్తి చేస్తామని భరోసా పెదకూరపాడు నియోజకవర్గ ప్రజల దశాబ్దాల కల తీరుతోంది. అమరావతి – బెల్లంకొండ…

అమరావతి; ఏలూరు జిల్లా కలెక్టర్ తీరుపై అసహనం వ్యక్తం చేసిన పేర్ని నాని

సాక్షిత : ఉమ్మడి కృష్ణా జెడ్పీ సమావేశాలకు గైర్హాజరవుతున్న ఏలూరు జిల్లా కలెక్టర్ పై మచిలీపట్నం ఎమ్మెల్యే పేర్ని నాని తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.జెడ్పీ మీటింగ్ లకు వచ్చే ఉద్దేశం కలెక్టర్ కు లేదా..? అని ఆయన ప్రశ్నించారు.మీటింగ్ లకు…

జగన్‌.. నమ్మి భూములిస్తే రైతులను రోడ్డున పడేస్తారా?: అమరావతి ఐకాస

విజయవాడ: అసైన్డ్‌ రైతులకు కౌలు చెల్లించకుండా ప్రభుత్వం వేధింపులకు గురిచేస్తోందని అమరావతి రాజధాని ఐకాస నేతలు ఆరోపించారు. డాక్యుమెంట్లు చూపాలని రైతులను వేధిస్తారా? అని ప్రశ్నించారు. రాజధాని అసైన్డ్‌ రైతుల వార్షిక కౌలు నిలుపుదలను నిరసిస్తూ విజయవాడలోని గాంధీనగర్‌ ధర్నాచౌక్‌ వద్ద…

అమరావతి నందు ఆంధ్రప్రదేశ్ జిల్లా కో-ఆపరేటివ్ మార్కెటింగ్ సొసైటీల చైర్మన్లతో కాకాని గోవర్ధన్ రెడ్డి

అమరావతి నందు ఆంధ్రప్రదేశ్ జిల్లా కో-ఆపరేటివ్ మార్కెటింగ్ సొసైటీల చైర్మన్లతోరాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రికాకాని గోవర్ధన్ రెడ్డి ఏర్పాటుచేసిన సమావేశంలో పాల్గొన్న నెల్లూరు డిసిఎంఎస్ చైర్మన్ వీరి చలపతి రావు 13 జిల్లాల డీసీఎంఎస్ చైర్మన్ లు వ్యాపార అభివృద్ధి తో…

అమరావతి రైతు సభకు విచ్చేసిన భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యదర్శి సత్య కుమార్ యాదవ్

అమరావతి రైతు సభకు విచ్చేసిన భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యదర్శి శ్రీ సత్య కుమార్ యాదవ్ కాన్వాయ్ మీద దాడి చేసిన వైసీపీ చిల్లర వార్లకు పనికిమాలిన గుండాలకు పనికిమాలిన నాయకులకు ఇది తగదని భారతీయ జనతా పార్టీ కందుకూరు…

అమరావతి రాజధాని ఉద్యమం 1200 రోజులు

అమరావతి రాజధాని ఉద్యమం 1200 రోజులు అయినా సందర్భం గా బాపట్ల జిల్లా సి.పి.ఐ పార్టీ సంఘీభావం బాపట్ల పట్టణంలో సీ.పీ.ఐ పార్టీ జిల్లా కార్యాలయం విలేకరులు సమావేశంలో ఆంధ్ర రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసే ప్రక్రియకు కంకణం కట్టుకొని పాలన…

You cannot copy content of this page