Latest Story
appeal అల్లూరి విగ్రహం తిరుపతిలో ప్రతిష్టించాలని విజ్ఞప్తిalluri అల్లూరి జీవితం అందరికి ఆదర్శ ప్రాయం : కమిషనర్ అదితిసింగ్ ఐఏఎస్tirupati మార్కెట్, పార్కింగ్ స్థలాలకు టెండర్లు స్వీకరణ : కమిషనర్ అదితిసింగ్ ఐఏఎస్sri chakra శ్రీ చక్ర అమ్మవారి ఆలయానికి భక్తులు తాకిడిgovt ప్రభుత్వ బాలికల పాఠశాలను హోం మంత్రి అనిత తనిఖీలు..visakhapatnam విశాఖలో భారీ గంజాయి పెట్టివేతpharma ఫార్మా వ్యర్థ జలాల నుండీ కాపాడండి..mla ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డిని ఇబ్బందులకుcollector జిల్లా పరిషత్ బాధ్యతలను స్వీకరించిన జిల్లా ఇన్చార్జి కలెక్టర్bhakti ratna భక్తిరత్న పొందిన రామకోటి రామరాజుకు ఘన సన్మానంtirumala తిరుమలఅభయాంజనేయ స్వామికి అమావాస్య పూజలుmedak ఉమ్మడి మెదక్ జిల్లా కార్యకర్తల సమావేశాన్ని విజయవంతంcoal బొగ్గు గనులను సింగరేణికే కేటాయించాలి.rtc ఆర్టీసీ బస్సులో ఆడబిడ్డకు జన్మనిచ్చిన మహిళrahul తాపీ పట్టిన కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ..brs బిఆర్ఎస్ సమావేశానికి 8 మంది గ్రేటర్ ఎమ్మెల్యేలు,17 మంది కార్పొరేటర్లు డుమ్మాbrs బీఆర్ఎస్ హన్మకొండ జిల్లా కార్యాలయం వరంగల్ రాజకీయcm సీఎం హోదాలో తొలిసారి హైద‌రాబాద్‌కు చంద్రబాబుmallareddy మాజీ మంత్రి మల్లారెడ్డికి ఊహించని షాక్ap ఏపీ లో హాట్ టాపిక్….కాంగ్రెస్ పార్టీ వేదిక మీద విజయమ్మ..ration రేషన్ మాఫియాలో వారే కీలక సూత్రధారులు:pawan kalyan పవన్ కళ్యాణ్ పర్సనల్ సెక్రటరిగా కడప ఆర్డీఓpublic ప్రజా సమస్యలు, నగరంలో చేపట్టవలసిన అభివృద్ధిmla మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ ని కలిసిన ప్రజలు, నాయకులు..sonusood సోనూసూద్‌కు కుమారి ఆంటీ: బంఫ‌ర్ ఆఫ‌ర్‌..britain బ్రిటన్ ఎన్నికల్లో రిషి సునాక్ పార్టీ ఘోర ఓటమిsri vasavi శ్రీ వాసవి సేవాదళ్ ఆధ్వర్యంలోgandhi bhavan గాంధీ భవన్ ముందు ఆందోళనmla హనుమకొండ సుబేదారి ఎమ్మెల్యే కార్యాలయం నందుgudumba గుడుంబా స్థావర0 పై జిల్లా పోలీసుల దాడులు.world ప్రపంచ ప్రఖ్యాత పూరీ జగన్నాథుడి రథయాత్రకు ఒడిశా ప్రభుత్వంcm ఝార్ఖండ్ సీఎం గా ప్రమాణ స్వీకారం చేసిన హేమంత్ సోరెన్youth యువతకు స్ఫూర్తి స్వామి వివేకానందుడుjournalists జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం నిత్యం పోరాడేది టీఎస్ జే ఏfarmer రైతు భరోసా రైతులకు మేలు చేసేలా ఉండాలిinspiration దొడ్డి కొమరయ్య జీవితం ప్రతి ఒక్కరికి స్ఫూర్తిnsui శంకర్పల్లి మండల్ NSUI ఆధ్వర్యంలోNeet పరీక్ష ఫలితాలను రద్దుshankarpally శంకర్‌పల్లి మండల ప్రత్యేక అధికారినిగా బాధ్యతలుchildren పిల్లలకు ఇచ్చే పోషకాహారం వివరించడం జరిగిందిpeople ప్రజాప్రతినిధులు ప్రజల్లో కలిసిపోయి మళ్ళీ గెలిచి రావాలని కోరిన

Today Update

ఆలయాల అభివృద్ధికి ఎల్లవేళలా సహకారం అందిస్తా : ఎమ్మెల్యే కేపి వివేకానంద్

ఆలయాల అభివృద్ధికి ఎల్లవేళలా సహకారం అందిస్తా : ఎమ్మెల్యే కేపి వివేకానంద్ కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, దుండిగల్ మున్సిపాలిటీ పరిధిలోని దుండిగల్ గ్రామంకు చెందిన గౌడ సంఘం సభ్యులు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ ని చింతల్ లోని తన కార్యాలయం వద్ద మర్యాదపూర్వకంగా…

పార్క్ ఎంట్రెన్స్ కు కృషి చేయాలని ఎమ్మెల్యేను కలిసిన అసోసియేషన్ సభ్యులు…

పార్క్ ఎంట్రెన్స్ కు కృషి చేయాలని ఎమ్మెల్యేను కలిసిన అసోసియేషన్ సభ్యులు… కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, జీడిమెట్ల 132 డివిజన్ పరిధిలోని శ్రీకృష్ణ నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ ని చింతల్ లోని తన కార్యాలయం వద్ద మర్యాదపూర్వకంగా…

భూగర్భడ్రైనేజీ అభివృద్ధికి కృషి చేయాలని ఎమ్మెల్యేను కలిసిన అసోసియేషన్ సభ్యులు

భూగర్భడ్రైనేజీ అభివృద్ధికి కృషి చేయాలని ఎమ్మెల్యేను కలిసిన అసోసియేషన్ సభ్యులు… సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 18వ డివిజన్ కు చెందిన నందన వనం కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ ని…

ఎమ్మెల్యే కృషితో లింకు రోడ్డుకు రూ.29 కోట్ల నిధులు మంజూరు కావడంతో కృతజ్ఞతలు తెలిపిన అసోసియేషన్ సభ్యులు…

ఎమ్మెల్యే కృషితో లింకు రోడ్డుకు రూ.29 కోట్ల నిధులు మంజూరు కావడంతో కృతజ్ఞతలు తెలిపిన అసోసియేషన్ సభ్యులు… కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, సుభాష్ నగర్ 130 డివిజన్ డివిజన్ పరిధిలోని రామ్ రెడ్డి నగర్ కు చెందిన వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు ఎమ్మెల్యే…

ప్రజా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం…

ప్రజా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం… రూ.1,01,17,500/- విలువ చేసే సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీలో ఎమ్మెల్యే కేపి వివేకానంద్… సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధికి చెందిన 142 మంది సీఎంఆర్ఎఫ్ పథకం లబ్ధిదారులకు రూ.1,01,17,500/- విలువ చేసే చెక్కులను ఎమ్మెల్యే కేపి…

ప్రతి దళిత కుటుంబానికి ఆర్థికంగా అభివృద్ధి చేయాలనే దళితబంధు: వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్

ప్రతి దళిత కుటుంబానికి ఆర్థికంగా అభివృద్ధి చేయాలనే దళితబంధు: వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ *సాక్షిత : వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ కోట్ పల్లి మండల కేంద్రంలో కోట్ పల్లి మండలం ఎన్కెపల్లి గ్రామానికి చెందిన దళిత…

అనారోగ్యానికి గురైన పేద ప్రజలకు చేయూతనిస్తున్న CMRF: వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ *

అనారోగ్యానికి గురైన పేద ప్రజలకు చేయూతనిస్తున్న CMRF: వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ * సాక్షిత : వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఆవరణలో వికారాబాద్ పట్టణానికి సంభందించిన ఇరవై ఒకటి మంది లబ్ధిదారులకు…

చిరు వ్యాపారులకు అండగా నేడు – వడ్డీ లేని రుణాలతో జగనన్న తోడు.”

చిరు వ్యాపారులకు అండగా నేడు – వడ్డీ లేని రుణాలతో జగనన్న తోడు.”-రాష్ట్ర గృహ నిర్మాణ శాఖా మాత్యులు * జోగి రమేష్ .*సాక్షిత : తమకు తాముగా ఉపాధి కల్పించుకుంటూ నామమాత్రపు లాభాలతో సేవలందిస్తూ వడ్డీలు, చక్రవడ్డీలు కట్టలేక అవస్థలు…

ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్,దుర్గంచెరువు గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలను సందర్శించారు

వికారాబాద్ జిల్లా TRS పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ మోమిన్ పేట్ మండల పరిధిలోని దుర్గంచెరువు గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలను సందర్శించారు, భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో నీరు పాఠశాలలోకి వెళ్లిన తీరును పరిశీలించి మళ్లీ పునరావృతం కాకుండా…

వాగులో గల్లంతైన రైతు కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టాలి: వికారాబాద్ ఎమ్మెల్యే

వాగులో గల్లంతైన రైతు కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టాలి: వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ *వికారాబాద్ జిల్లా TRS పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ మోమిన్ పేట్ మండల పరిధిలోని టేకులపల్లి గ్రామానికి చెందిన రైతు…

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి మంత్రి హరీష్ రావు లేఖ

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి మంత్రి హరీష్ రావు లేఖ హైద‌రాబాద్: ఉపాధి హామీ ప‌థ‌కాన్ని నిర్వీర్యం చేసేలా కేంద్రం చ‌ర్య‌లు తీసుకుంటుంద‌ని రాష్ట్ర ఆర్థిక మంత్రి హ‌రీశ్‌రావు మండిప‌డ్డారు. ఈ ప‌థ‌కాన్ని ర‌ద్దు చేసేందుకు కేంద్రం కుట్ర‌లు చేస్తుంద‌ని నిప్పులు…

ఉమా మ‌హేశ్వ‌రి మ‌ర‌ణంపై చంద్ర‌బాబు భావోద్వేగ ట్వీట్‌

ఉమా మ‌హేశ్వ‌రి మ‌ర‌ణంపై చంద్ర‌బాబు భావోద్వేగ ట్వీట్‌ వార్త విన్నంత‌నే కుటుంబంతో క‌లిసి ఉమా మ‌హేశ్వ‌రి ఇంటికెళ్లిన చంద్ర‌బాబు ఆమె హ‌ఠాన్మ‌ర‌ణం తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింద‌ని ట్వీట్‌ ఎన్టీఆర్ క్ర‌మ‌శిక్ష‌ణ‌ను ఆమె పుణికిపుచ్చుకున్నార‌ని నివాళి టీడీపీ వ్య‌వ‌స్థాప‌కుడు, మాజీ ముఖ్య‌మంత్రి…

గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని రాయదుర్గం మరియు సాయి ఐశ్వర్య కాలనీ వాసుల విజ్ఞప్తి మేరకు కాలనీ లలో నెలకొన్న పలు సమస్యలు

గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని రాయదుర్గం మరియు సాయి ఐశ్వర్య కాలనీ వాసుల విజ్ఞప్తి మేరకు కాలనీ లలో నెలకొన్న పలు సమస్యలు సాక్షిత : చేపట్టవల్సిన పలు అభివృద్ధి పనుల పై మాజీ కార్పొరేటర్ సాయి బాబా గారు,GHMC ఇంజనీరింగ్ విభాగం,…

భారీ త్రివర్ణ పతాక ప్రదర్శనలో మంత్రి రోజా

భారీ త్రివర్ణ పతాక ప్రదర్శనలో మంత్రి రోజాసాక్షిత, నగరి: సొంత నియోజకవర్గం నగరిలో మంగళవారం నిర్వహించిన భారీ త్రివర్ణ పతాకం ప్రదర్శనలో రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక వ్యవహారాలు, క్రీడాశాఖ మంత్రి ఆర్.కె.రోజా పాల్గొన్నారు. ఈ సందర్భంగా నగరి పిసిఎన్ హైస్కూలులో జాతీయ…

ప్రధాన పార్టీలన్ని
అవినీతిమయమే

ప్రధాన పార్టీలన్నిఅవినీతిమయమే తిరుపతిలో మీడియాతో కేఏ.పాల్ విమర్శలు సాక్షిత, తిరుపతి బ్యూరో: తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాలలోని ప్రధాన పార్టీలన్నీ అవినీతిమయం అని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ.పాల్ విమర్శలు చేశారు. మంగళవారం ఆయన తిరుపతిలో మీడియాతో మాట్లాడారు. తెలంగాణ, ఆంధ్ర…

30 ఏళ్ళుగా ఉంటున్న టీడీపీ పార్టీని వీడి వైసీపీలో చేరిన 40 కుటుంబాలు..

30 ఏళ్ళుగా ఉంటున్న టీడీపీ పార్టీని వీడి వైసీపీలో చేరిన 40 కుటుంబాలు.. సాదరంగా పార్టీలోకి ఆహ్వానించిన ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి నరసరావుపేట శాసనసభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి సమక్షంలో నరసరావుపేట పట్టణంలోని 3వ వార్డు మరియు,33వ వార్డుకు చెందిన మైనార్టీలు,బీసీలు…

ఏపీలో పింగళి వెంకయ్య 146వ జయంతి ఉత్సవాలు

ఏపీలో పింగళి వెంకయ్య 146వ జయంతి ఉత్సవాలు అమరావతి: జాతీయ పతాక రూపకర్త, స్వాతంత్య్ర సమరయోధుడు పింగళి వెంకయ్య 146వ జయంతి ఉత్సవాలను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మంగళవారం ప్రారంభించారు. ఆజాది కా అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో…

స్వతంత్ర భారత వజ్రోత్సవాల వేడుకలపై ఎమ్మెల్యే
జిఎంఆర్ సమీక్ష

స్వతంత్ర భారత వజ్రోత్సవాల వేడుకలపై ఎమ్మెల్యేజిఎంఆర్ సమీక్ష గ్రామం నుండి పట్టణ స్థాయి వరకు విజయవంతం చేయాలి ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సాక్షిత పటాన్చెరు : భారతదేశానికి స్వాతంత్రం సిద్ధించి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో…

నిధుల మంజూరుకు వినతి..

నిధుల మంజూరుకు వినతి..సాక్షిత : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ని ప్రగతి భవన్ లో కలిసిన ఎమ్మేల్యే డా సంజయ్ కుమార్. ముఖ్యమంత్రి కె.చంద్ర శేకర్ రావు ని కలిసిన ఎమ్మేల్యే డా సంజయ్.ఇటీవల కురిసిన భారీ…

సమస్యలను పరిష్కరించాలని ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు కి వినతులు

సమస్యలను పరిష్కరించాలని ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు కి వినతులుసాక్షిత : మేడ్చల్ జిల్లా తెరాస పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ని కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజలు మర్యాదపూర్వకంగా కలిశారు. కాలనీలు, బస్తీలలో ఉన్న సమస్యలను…

కోలన్ గోపాల్ రెడ్డి ని తన పుట్టిన రోజు

మేయర్ శ్రీమతి కోలన్ నీలా గోపాల్ రెడ్డి ని, సీనియర్ నాయకులు కోలన్ గోపాల్ రెడ్డి ని తన పుట్టిన రోజు సందర్భంగా మర్యాద పూర్వకంగా కలిసిన 12వ డివిజన్ తెరాస సీనియర్ నాయకులు రామ్ కుమార్… ఈ సందర్భంగా మేయర్…

చిన్న పిల్లల హృదయాలయంలో గుండె మార్పిడి చికిత్సలు

చిన్న పిల్లల హృదయాలయంలో గుండె మార్పిడి చికిత్సలు టీటీడీ ఈఓ ధర్మారెడ్డి సాక్షిత, తిరుపతి బ్యూరో: టీటీడీ నిర్వహణలోని శ్రీ పద్మావతి చిన్న పిల్లల హృదయాలయంలో ఇకపై గుండె మార్పిడి ఆపరేషన్లు చేయనున్నట్లు టీటీడీ ఈఓ ధర్మారెడ్డి తెలిపారు. టీటీడీ పాలక…

అడవుల సంరక్షణకు చర్యలు చేపట్టండి – తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి

అడవుల సంరక్షణకు చర్యలు చేపట్టండి – తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తిసాక్షిత, తిరుపతి బ్యూరో: మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా అడవుల సంరక్షణకు కేంద్రం చర్యలు తీసుకోవాలని తిరుపతి ఎంపీ డాక్టర్ మద్దిల గురుమూర్తి విజ్ఞప్తి…

పింగళి వెంకయ్య మనకు స్పూర్తి

పింగళి వెంకయ్య మనకు స్పూర్తి జయంతి వేడుకల్లో తిరుపతి మేయర్ సాక్షిత, తిరుపతి: మన జాతీయ జెండాను రూపొందించి, దేశభక్తిని పెంపొందించిన పింగళి వెంకయ్యను స్పూర్తిగా తీసుకోవాలని తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ మేయర్ డాక్టర్ శిరీషా కోరారు. తిరుపతి కార్పొరేషన్ కార్యాలయంలో…

సామాన్యులకూ “ఫ్యామిలీ డాక్టర్” వైద్యం

సామాన్యులకూ “ఫ్యామిలీ డాక్టర్” వైద్యం శిక్షణ ప్రారంభంలో తిరుపతి కలెక్టర్సాక్షిత, తిరుపతి బ్యూరో: డబ్బున్న గొప్పవాళ్ళు మాత్రమే డాక్టర్లను ఇంటికి పిలిపించి వైద్యం చేసుకుంటారనే అభిప్రాయం పోయేలా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఆలోచన నుంచి పుట్టిన “ఫ్యామిలీ డాక్టర్” వైద్యంతో…

భూమన అభినయ్ నే ఎమ్మెల్యేగా చేద్దాం

భూమన అభినయ్ నే ఎమ్మెల్యేగా చేద్దాం తిరుపతి బలిజలంతా భూమనతోనే సాక్షిత, తిరుపతి బ్యూరో: రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి తనయుడు, యువనేత భూమన అభినయ్ రెడ్డినే ఎమ్మెల్యేగా గెలిపించి తీరుతామని వైసీపీ బలిజ నాయకులు ప్రకటించారు.…

ప్రత్యేక పూజలు నిర్వహించిన గిద్దలూరు టీడీపీ ఇంచార్జ్ ముత్తుముల అశోక్ రెడ్డి

ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం కొంగలవీడు గ్రామంలోని అంకాలమ్మ తల్లి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన గిద్దలూరు టీడీపీ ఇంచార్జ్ ముత్తుముల అశోక్ రెడ్డి

పుల్లలచెరువు మండలం మానే పల్లి గ్రామ తెలుగుదేశం పార్టీ మాజీ సర్పంచ్ తమ్మినేని సుబ్బారెడ్డి అకాల మరణం

ప్రకాశం..జిల్లా_*పుల్లలచెరువు మండలం మానే పల్లి గ్రామ తెలుగుదేశం పార్టీ మాజీ సర్పంచ్ తమ్మినేని సుబ్బారెడ్డి అకాల మరణం పొందగా వారి భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులర్పించిన యర్రగొండపాలెం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్-చార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబు మరియు తెలుగుదేశం పార్టీ…

కందుకూరు కోటారెడ్డి నగర్ నందు నూతనంగా ప్రారంభించిన అర్బన్ హెల్త్ సెంటర్

కందుకూరు కోటారెడ్డి నగర్ నందు నూతనంగా ప్రారంభించిన అర్బన్ హెల్త్ సెంటర్ కు ఒక లక్ష రూపాయలు విలువైన ల్యాబ్ పరికారాన్ని నాయి బ్రాహ్మణ సంఘం జిల్లా అధ్యక్షులు వల్లూరు కోటేశ్వరరావు కుటుంబ సభ్యుల తరఫున ఉచితంగా అందజేస్తామని, శాసనసభ్యులు మానుగుంట…

ప్రతి ఇంటికి సరిపడా మిషన్ భగీరథ నీరు అందించాలి: వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ 7

ప్రతి ఇంటికి సరిపడా మిషన్ భగీరథ నీరు అందించాలి: వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ .సాక్షిత : వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ “మీతో నేను” కార్యక్రమంలో భాగంగా ధారూర్ మండల పరిధిలోని హరిదాస్ పల్లి గ్రామంలో 07:00…

కమాండ్ కంట్రోల్ దేశానికే మణిహారం గా నిల్వనున్నదని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు.

కమాండ్ కంట్రోల్ దేశానికే మణిహారం గా నిల్వనున్నదని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు.సాక్షిత : నూతనంగా నిర్మించిన కమాండ్ కంట్రోల్ భవనాన్ని మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్…

గుడ్ మార్నింగ్ ఆల్విన్ కాలనీ

గుడ్ మార్నింగ్ ఆల్విన్ కాలనీ..సాక్షిత : దొడ్ల రామకృష్ణ గౌడ్ గుడ్ మార్నింగ్ ఆల్విన్ కాలనీ కార్యక్రమంలో భాగంగా 124 డివిజన్ పరిధిలోని దత్తత్రయ నగర్ ఫేస్ 2 పరిసర ప్రాంతాలలో తెరాస పార్టీ నాయకులతో కలిసి పర్యటించి స్థానిక సమస్యలను…

2 కోట్ల 20 లక్షల రూపాయల వ్యయంతో సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన…

2 కోట్ల 20 లక్షల రూపాయల వ్యయంతో సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన… సబీహా గౌసుద్దీన్సాక్షిత : కూకట్పల్లి నియోజకవర్గం అల్లాపూర్ డివిజన్ పరిధిలోని సఫ్దర్ నగర్ మెయిన్ రోడ్ 55 లక్షలు, కొత్తూరు సీతయ్య నగర్ బైలైన్స్ 50 లక్షలు…

దొడ్ల వెంకటేష్ గౌడ్ దోమల నివారణ పట్ల ప్రజలలో అవగాహన తీసుకుని వచ్చేందుకు జి.ఎచ్.ఎం.సి ఎంటమాలజీ సిబ్బంది

124 డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ దోమల నివారణ పట్ల ప్రజలలో అవగాహన తీసుకుని వచ్చేందుకు జి.ఎచ్.ఎం.సి ఎంటమాలజీ సిబ్బందితో కలిసి డివిజన్ పరిధిలోని శివమ్మ కాలనీ మరియు జన్మభూమి కాలనీలలో ప్లకార్డులు పట్టుకుని పాదయాత్ర చేయడం జరిగింది. ఇంటింటికి…

బిజెపి ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కొప్పుభాష దళిత బంధు పథకం

బిజెపి ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కొప్పుభాష దళిత బంధు పథకం పై చేసిన కామెంట్లను శేర్లింగంపల్లి ఎస్సీ సెల్ విభాగ నాయకులు 124 డివిజన్ కార్యాలయంలో తీవ్రంగా ఖండించారు. ఎస్సీ సెల్ అధ్యక్షులు కొమ్మగళ్ళ మోసెస్ మాట్లాడుతూ లబ్ధిదారులకు పథకం…

ఎన్టీఆర్ నాలుగో కుమార్తె కంఠంనేని ఉమా మహేశ్వరీ కుటుంబాన్ని పరామర్శించిన రాష్ట్ర పంచాయతీరాజ్,మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు

హైదరాబాద్ లో నిన్న మరణించిన ఎన్టీఆర్ నాలుగో కుమార్తె కంఠంనేని ఉమా మహేశ్వరీ కుటుంబాన్ని పరామర్శించిన రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచి నీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సాక్షిత : హైదారాబాద్ లోని జూబ్లీ హిల్స్…

You cannot copy content of this page