ఎమ్మెల్యే కృషితో లింకు రోడ్డుకు రూ.29 కోట్ల నిధులు మంజూరు కావడంతో కృతజ్ఞతలు తెలిపిన అసోసియేషన్ సభ్యులు…

Spread the love

ఎమ్మెల్యే కృషితో లింకు రోడ్డుకు రూ.29 కోట్ల నిధులు మంజూరు కావడంతో కృతజ్ఞతలు తెలిపిన అసోసియేషన్ సభ్యులు…

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, సుభాష్ నగర్ 130 డివిజన్ డివిజన్ పరిధిలోని రామ్ రెడ్డి నగర్ కు చెందిన వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ ని చింతల్ లోని తన కార్యాలయం వద్ద మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ మేరకు ఎమ్మెల్యే కృషితో లింకు రోడ్డు ఏర్పాటుకు రూ.29 కోట్ల నిధులు మంజూరైన నేపథ్యంలో ఎంతో సంతోషం వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యే ని ఘనంగా సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ వామన్, వైస్ ప్రెసిడెంట్ రవీందర్ రెడ్డి, జాయింట్ సెక్రటరీ రామ్ చందర్ పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page