పార్క్ ఎంట్రెన్స్ కు కృషి చేయాలని ఎమ్మెల్యేను కలిసిన అసోసియేషన్ సభ్యులు…

Spread the love

పార్క్ ఎంట్రెన్స్ కు కృషి చేయాలని ఎమ్మెల్యేను కలిసిన అసోసియేషన్ సభ్యులు…

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, జీడిమెట్ల 132 డివిజన్ పరిధిలోని శ్రీకృష్ణ నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ ని చింతల్ లోని తన కార్యాలయం వద్ద మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రుక్మిణి ఎస్టేట్స్ లో ఉన్న పార్క్ కు శ్రీకృష్ణ నగర్ నుండి ఎంట్రన్స్ ఏర్పాటు చేసేలా కృషి చేయాలని ఎమ్మెల్యే ని కోరారు. ఈ మేరకు ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించి అందుకు కృషి చేస్తానని చెప్పారు. ఈ కార్యక్రమంలో వీరంశెట్టి, సంపత్ గౌడ్, ప్రసాద్, హనుమంత్ తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page