మల్యాల మండలం రాజారం లో ఈ నెల 22 న రామన్న పేట గ్రామానికి చెందిన ముస్కు మహిపాల్ రెడ్డి ని హత్య

మల్యాల మండలం రాజారం లో ఈ నెల 22 న రామన్న పేట గ్రామానికి చెందిన ముస్కు మహిపాల్ రెడ్డి ని హత్య చేసిన…ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు…. సాక్షిత జగిత్యాల జిల్లా : మల్యాల సి…

పార్లమెంట్ లో ప్రజల కోసం కొట్లాడే నాయకుడు రంజిత్ రెడ్డిని గెలిపించుకుందాం: మండల, మున్సిపల్ అధ్యక్షులు జనార్దన్ రెడ్డి, ప్రకాష్ గుప్త

శంకర్‌పల్లి మండలం ఎల్వెర్తి, కొజ్జగూడెం గ్రామాలలో కాంగ్రెస్ నాయకుల ఇంటింటి ప్రచారం సాక్షిత శంకర్‌పల్లి: రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డా. రంజిత్ రెడ్డి గెలుపే లక్ష్యంగా ప్రతి కార్యకర్త అంకితభావంతో పనిచేయాలని శంకర్‌పల్లి మండల మరియు మున్సిపల్…

మంచి మనిషికి కన్నీటి వీడ్కోలు

సాక్షిత సికింద్రాబాద్:రాణిగంజ్ ఆర్టీసీ డిపో లో డిపో చాట్ కంట్రోలర్ గా విధులు నిర్వహించిన ఏడిసి నారాయణ పదవి విరమణ సందర్భంగా మంగళవారం డిపో కార్మికులు అందరూ నారాయణతో తమకు ఎన్నో సంవత్సరం నుండి ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుని కన్నీళ్ళతో…

రైతు సమ్మెల కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదములు

దుబ్బాక పట్టణ కేంద్రంలో రైతు కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు సత్తు తిరుమల రెడ్డి విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు నిన్న జరిగిన రైతు సమ్మేళనా కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి నాయకులకు కార్యకర్తలకు రైతులకు అందరికీ కూడా పేరుపేరునా ప్రత్యేక…

పుస్తకాలు జ్ఞానానికి దారి దీపాలు… సాహితి కళావేదిక అధ్యక్షులు పలుస శంకర్ గౌడ్

వనపర్తి సాక్షిత: పుస్తకాలు అజ్ఞానపు చీకటిని తొలగించే దారి దీపాలని సాహితీ కళా వేదిక జిల్లా అధ్యక్షుడు పలుస శంకర్ గౌడ్ అన్నారు.గత కొద్ది రోజులుగా సాహితీ కళా వేదిక ఆధ్వర్యంలో చేపట్టిన పుస్తక సేకరణలో భాగంగా వనపర్తి జిల్లాకు చెందిన…

ధాన్యం కొనుగోలు కేంద్రాల పనితీరుపై హర్షం వ్యక్తం చేసిన రైతాంగం

సాక్షిత సూర్యపేట జిల్లా ప్రతినిధి: సూర్యాపేట మండలంలోని ఎర్కారం గ్రామంలో గల పిఎసిఎస్ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ ఎస్ వెంకట్రావు పరిశీలించారు. ఎర్కారం పిఎసిఎస్ లో ఇప్పటివరకు 1,91,426 బస్తాల ధాన్యాన్ని కొనుగోలు చేసినట్టు పిఎసిఎస్ ఇంచార్జి వెంకటరెడ్డి…

పది” ఫలితాల్లో బీసీ గురుకుల విద్యార్థుల ప్రభంజనం

జగిత్యాల, ఏప్రిల్ 30: పదో తరగతి ఫలితాల్లో లక్ష్మీపూర్ లోని మహాత్మా జ్యోతిబాపులే బిసి బాలికల గురుకుల పాఠశాల విద్యార్థులు వందశాతం ఉత్తీర్ణత సాధించారని గత సంవత్సర ఫలితాకంటే మెరుగైన ఫలితమని ఆ పాఠశాల ప్రిన్సిపల్ మమత పేర్కొన్నారు. విడుదల చేసిన…

ప్రశాంతి రెడ్డి గెలుపు తథ్యం బిజెపి మండల అధ్యక్షుడు సుబ్బారావు

కోవూరు నియోజకవర్గ ఎన్డీఏ అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి సూచనలు మేరకు కోవూరు మండలం కోవూరు గ్రామపంచాయతీ పరిధిలో 15వ వార్డు నందు భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షులు పోలిశెట్టి సుబ్బారావు ఆధ్వర్యంలో మహిళలకు సూపర్ 6 పథకాలు గురించి…

సీబీఐ కోర్టులో మళ్లీ మొదటి కొచ్చిన జగన్ అక్రమాస్తుల కేసుల విచారణ

సీబీఐ కోర్టు జడ్జి బదిలీతో మళ్లీ మొదటి కొచ్చిన డిశ్చార్జి పిటిషన్లు డిశ్చార్జి పిటిషన్లు తేల్చేందుకు నేటి వరకు గడువు విధించిన హైకోర్టు అనారోగ్యం కారణంగా తీర్పులు సిద్ధం కాలేదన్న సీబీఐ కోర్టు జడ్జి సీబీఐ కోర్టు జడ్జి బదిలీ కారణంగా…

ఎన్నికల నియమ నిబంధనలకు అనుగుణంగా పాదర్శకత

ఎన్నికల నియమ నిబంధనలకు అనుగుణంగా పాదర్శకత, నిష్పక్షపాతంతో విధులు నిర్వర్తించాలి: గుంటూరు రేంజ్ ఐ.జి సర్వ శ్రేష్ట త్రిపాఠి… ఎన్నికల కోడ్ అమలు, పాటించాల్సిన నియమాలు, పోలీస్ శాఖ తరుపున చేపట్టాల్సిన చర్యలపై అధికారులతో సమావేశం నిర్వహించిన గుంటూరు రేంజ్ ఐ.జి……

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE