ఆలయ స్లాబ్ నిర్మాణ పనులను ప్రారంభించిన శంభీపూర్ క్రిష్ణ …

సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుందిగల్ మునిసిపాలిటీ దుందిగల్ లో .పోచమ్మ తల్లి ఆలయ స్లాబ్ నిర్మాణ పనులను వైస్ చైర్మన్ పద్మారావు మరియు కౌన్సిలర్లతో కలిసి ప్రారంభించిన కుత్బుల్లాపూర్ నియోజకవర్గ బీఅర్ఎస్ నేత, కౌన్సిలర్ శంభీపూర్ క్రిష్ణ … అనంతరం…

అనారోగ్యంతో మృతిచెందిన పలువురికి నివాళులర్పించిన మాజీ మంత్రి జూపల్లి

నియోజకవర్గ పరిధిలోని పెంట్లవెల్లి.వీపనగండ్ల మండలాల పరిధిలోని గ్రామాలలో వివిధ ఆరోగ్య కారణాలతో మృతి చెందిన పలువురికి మాజీ మంత్రి వర్యులు జూపల్లి కృష్ణారావు పూలమాలవేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా ఆయా కుటుంబాలను పరామర్శించారు… పెంట్లవెల్లి మండల పరిధిలోని కొండూరు గ్రామ ఉపసర్పంచ్ దేశమోని…

భరత్ నగర్ కాలనీ యోగ ధ్యాన మందిరం ప్రారంభోత్సవము

భరత్ నగర్ కాలనీ యోగ ధ్యాన మందిరం ప్రారంభోత్సవము కార్యక్రమం నందు కూకట్పల్లి యం. యల్. ఎ మాధవరం కృష్ణారావు అన్న యం. యల్. సి కె. నవీన్ రావు అన్న కార్పొరేటర్ పండాల. సతీష్ గౌడ్ అన్న తో బి.…

గడప గడపకు మన ప్రభుత్వం

మన ప్రియతమ నాయకులు, కర్నూలు ఎమ్యెల్యే హాఫిజ్ ఖాన్ ఆధ్వర్యంలో కర్నూలు నియోజకవర్గ పరిధిలోని 13 వ వార్డులోని 31వ సచివాలయం బంగారుపేట నందు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించడం జరిగింది… ఎమ్యెల్యే ప్రతీ గడపకు వెళ్లి రాష్ట్రంలో…

సురక్ష కార్యక్రమాన్ని క్యాంపు కార్యాలయం నుంచి లాంఛనంగా ప్రారంభించిన రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి

రాష్ట్ర వ్యాప్తంగా 15,004 గ్రామ,వార్డు సచివాలయాల పరిధిలో నెల రోజులపాటు నిర్వహించే జగనన్న సురక్ష కార్యక్రమాన్ని క్యాంపు కార్యాలయం నుంచి లాంఛనంగా ప్రారంభించిన రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి తన క్యాంపు…

ముఖ్యమంత్రి సార్ ఇచ్చిన భరోసాతో ముందుకెళ్తానని తెలియజేసిన బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు నీలం మధు ముదిరాజ్

సాక్షిత : *పటాన్చెరు నియోజకవర్గానికి అభివృద్ధి పనులు ప్రారంభించేందుకు వచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ సార్ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున హాజరై దిగ్విజయం చేసినందుకు ప్రతీ ఒక్కరికీ బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు నీలం మధు ముదిరాజ్ ధన్యవాదాలు తెలిపారు, ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో…

ట్రాఫిక్ సమస్య పరిష్కారనికై ట్రాఫిక్ సీఐ నరసింహ రావు తో కలిసి నిత్యం వాహనాల ట్రాఫిక్

సాక్షిత : హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని JNTU ప్రధాన రహదారి నుండి అడ్డగుట్ట, సమతా నగర్ మీదుగా ప్రగతి నగర్ రోడ్డు కు వెళ్లే కూడలి (వినాయక జ్యువెల్లర్స్) వద్ద ఏర్పడుతున్న ట్రాఫిక్ సమస్య పరిష్కారనికై ట్రాఫిక్ సీఐ నరసింహ…

ఉట్ల గంగమ్మ జాతరకు 1,00,000 ఒక లక్ష రూపాయలు సాయం అందించిన పటాన్ చెరువు కాబోయే ఎమ్మెల్యే నీలం మధు ముదిరాజ్

ఊట్ల గ్రామంలో మత్స్య శాఖ ఆధ్వర్యంలో 25 ఆదివారం నాడు నిర్వహించే గంగమ్మ జాతరకు BRS రాష్ట్ర నాయకులు నీలం మధు ముదిరాజ్ 1,00,000 ఒక లక్ష రూపాయలు విరాళం ఇవ్వడం జరిగింది. ఆయన మాట్లడుతూ ముదిరాజులు ఆర్థికంగా రాజకీయంగా ఎదగాలని…

సీఎం రిలీఫ్ ఫండ్ 7.5 లక్షల చెక్కును పంపిణీ చేసిన మంత్రి శ్రీమతి ఆర్.కె. రోజా !

సాక్షిత : నగరి మినిస్టర్ కార్యాలయంలో నందు నిండ్ర మండలం, చవరంబాకం గ్రామ వాస్తవ్యులైన పేరం మోనిష వారి చిన్న బేబీ వైద్యానికి అయిన ఖర్చులకు ప్రభుత్వం సీఎం సహాయనిది నుండి మంజూరు అయిన రూ.7 లక్షల 50 వేలు రూపాయలను…

మంగళగిరి మహర్షి ఆర్కే సహకారంతో స్వయం ఉపాధికి సాయం

మంగళగిరి గౌతమ్ బుద్ధ రోడ్, రాజీవ్ గృహకల్ప రోడ్డు కాళీమాత గుడి వద్ద మల్లీశ్వరి అనే మహిళ రోజు సాయంత్రం పూలు అమ్ముతూ జీవనం సాగిస్తుంది. తోపుడు బండికి నెలకు 900/- రూపాయల అద్దె చెల్లిస్తున్నానని తనకు ఒక తోపుడు బండి…

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE