సీఎం రిలీఫ్ ఫండ్ 7.5 లక్షల చెక్కును పంపిణీ చేసిన మంత్రి శ్రీమతి ఆర్.కె. రోజా !

Spread the love

సాక్షిత : నగరి మినిస్టర్ కార్యాలయంలో నందు నిండ్ర మండలం, చవరంబాకం గ్రామ వాస్తవ్యులైన పేరం మోనిష వారి చిన్న బేబీ వైద్యానికి అయిన ఖర్చులకు ప్రభుత్వం సీఎం సహాయనిది నుండి మంజూరు అయిన రూ.7 లక్షల 50 వేలు రూపాయలను చెక్కుల రూపంలో పంపిణీ చేసిన రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక వ్యవహారాల మరియు యువజన క్రీడా శాఖ మంత్రి శ్రీమతి ఆర్కే రోజా .

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కి కృతజ్ఞతలు తెలిపిన లబ్దిదారులు….
అదేవిధంగా ఆరోగ్యశ్రీ, సీఎంఆర్ఎఫ్ ద్వారా ప్రజలకు అయ్యే ఖర్చులను అన్నీ ప్రభుత్వమే భరిస్తోందని, పేద ప్రజల వైద్యానికి పెద్ద పీట వేస్తున్న జగనన్నకు కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో నిండ్ర మండల ప్రజా ప్రతినిధులు వైఎస్ఆర్సిపి ముఖ్య నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

Related Posts

You cannot copy content of this page