ప్యాసింజర్ రైలుకు పాత చార్జీలే..!

Spread the love

చార్మినార్ ఎక్స్ ప్రెస్ భద్రాద్రి కొత్తగూడెం

ఖమ్మం మీదుగా వెళ్లే పుష్పుల్ ప్యాసింజర్ (07755, 07756) రైలులో ప్రయాణం ఇకనుంచి పాత టికెట్ చార్జీలతో నడవనుంది. ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వే అధికారుల నుంచి ఉత్తర్వులు అందినట్లు ఖమ్మం చీఫ్ కమర్షియల్ ఇన్స్పెక్టర్ ఎండీ జాఫర్ తెలిపారు. కనీస చార్జీ రూ.10 కాగా, విజయవాడ వరకు రూ.25, వరంగల్ వరకు రూ.25 టికెట్ ధర ఉండనుంది. ఈ నిర్ణయం సామాన్య ప్రజలకు, చిరు వ్యాపారులకు ఉపయోగకరంగా మారనుంది.

Related Posts

You cannot copy content of this page