కొత్తగా ఎన్నికైన నూతన శేరిలింగంపల్లి విలేజ్ డెవలప్మెంట్ కమిటీ

Spread the love

Newly elected Serilingampally Village Development Committee

సాక్షిత : శేరిలింగంపల్లి నియోజకవర్గం లింగంపల్లి గ్రామం లో కొత్తగా ఎన్నికైన నూతన శేరిలింగంపల్లి విలేజ్ డెవలప్మెంట్ కమిటీ అధ్వర్యంలో శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ప్రదుత్వ విప్ ఆరేకపుడి గాంధీ నీ & శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ నీ మర్యాపూర్వకంగ కలువడం జరిగింది.

ghmc స్టాండింగ్ కమిటీ మెంబర్ గా ఎన్నికైన సందర్భంగా రాగం నాగేందర్ యాదవ్ నీ శాలువ అసి సన్మానించి శుభాకాంక్షలు తెలియజేసిన. తదనంతరం లింగంపల్లి గ్రామంలోని సమస్యల మీద చర్చించి గ్రామ సమస్యలా మీద వినతి పత్రం అందజేయడం జరిగింది.

ఎమ్మెల్యే ప్రదుత్వ విప్ ఆరేకపుడి గాంధీ కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ సానుకూలంగా స్పందించి గ్రామం లో ఏ సమస్య ఉన్న తమదృష్టికి తీసుకురావాలని గ్రామ ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ ప్రతి సమస్యకు స్పందిస్తామని తెలియజేయడం జరిగింది.

ఈ కార్యక్రమంలో శేరిలింగంపల్లి విలేజ్ డెవలప్మెంట్ కమిటీ అధ్యక్షులు గడ్డం రవి యాదవ్,గౌరవ అధ్యక్షులు సోమయ్య యాదవ్, వర్కింగ్ ప్రెసిడెంట్ జంగా యాదయ్య, వైస్ ప్రెసిడెంట్ బీమాని విజయ లక్ష్మి ముదిరాజ్ , జనరల్ సెక్రటరీ డీ శ్రీనివాస్ & హెచ్- శ్రీశైలం యాదవ్,

జాయింట్ సెకరటరీ పి. రాజు యాదవ్, సుభాష్ రాథోడ్, అడ్వైసర్ బీ సత్యనారాయణ ,గొపినగర్ అధ్యక్షులు గోపాల్ యాదవ్, ఆర్గనైజింగ్ సెక్రటరీ ఏన్ రాజు, కొల్లూరు నవీన్ కుమార్, పీ ఉదయ్ యాదవ్, మొహమ్మద్ అజీమ్, సురేశ్ రాథోడ్, దేవులపల్లి ప్రణయ్ తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page